MOHAMMAD ABDUL MUQEEM

నిజామాబాద్ జిజిహెచ్ ఆస్పత్రి లో వరల్డ్ క్యాండిల్ లైట్ డే కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే ;18 జిజిహెచ్ ఆస్పత్రి, నిజామాబాదు ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల ...

సృజనాత్మకతకు వేదిక ‘యువ కెరటాలు’ కవి సమ్మేళనం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు ” శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ...

నిజామాబాద్ నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల ఆర్కే ...

సీఎం రేవంత్ కు ప్రమాద స్థలికి వెళ్లే తీరిక లేదా?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యత మరిచిన సీఎం. అందాల పోటీలు, విహారయాత్రలు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా? గుల్జార్ ...

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే 04 : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత ...

రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4 అందగత్తె ఆటకు వందనం..అన్నదాత చేతికి సున్నం_అందం హిందోళం, వ్యవసాయం గందరగోళం,ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులు,_ఇదే ప్రజాపాల నంటూ కాంగ్రెస్ ...

నేటి నుండి మెండోరా మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4  రెండు రెవెన్యూ బృందాల నియామకం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు అందుబాటులో హెల్ప్ డెస్క్, వెరిఫికేషన్ ...

వెల్ నెస్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్ నెస్ సెంటర్ ...

బ్రిడ్జిపై వడ్ల కుప్పలు – ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలా?

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే : 4 (షేక్ గౌస్) ఆలూరు నుండి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై ఓ రైతు వడ్లను ఆరబోశాడు. వడ్ల కుప్పలతో పాటు ...

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న స్నేహితులు 25 సంవత్సరాల తర్వాత స్నేహితులు అందరూ కలిసి వారు చదువుకున్న 1999-2000 వ సం. పదవతరగతికి ...