
MOHAMMAD ABDUL MUQEEM
13 మంది VDC సభ్యులందరికీ 5 సంవత్సరాలు జైలు శిక్ష
నిజామాబాద్ జై భారత్ జూన్ 17: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ చార్జి తీసుకున్న తర్వాత గ్రామ అభివృద్ధి కమిటీలపై కఠినంగా VDC మీద కఠినంగా వ్యవహరిస్తామని ముందే హెచ్చరించడం ...
వృద్ధ ఫిర్యాదు రాలు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీసు కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 17:నేడు పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది.క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి ...
రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
రేంజల్ జై భారత్ జూన్ 17: నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ రెంజల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగి పోలీస్ ...
రేవంత్ రెడ్డి నేతృత్వంలో “రైతు నేస్తం
ఆర్మూర్ జై భారత్ జూన్ 17: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన “రైతు నేస్తం – రైతులతో ముఖాముఖి” కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ ...
నందిపేట్ లో రైతు నేస్తం కార్యక్రమం
నందిపేట్ జై భారత్ జోన్ 16: ( షేక్ గౌస్) ఈ రోజు నందిపేట్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులు మరియు వ్యవసాయ అధికారులు ...
ప్రజావాణికి 123 ఫిర్యాదులు-అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 16 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...
కేటీఆర్పై కేసు అంటే – ప్రశ్నించే గొంతు పై కత్తి: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
హైదరాబాద్ జై భారత్ జూన్ 16: తెలంగాణలో ప్రజల తరఫున మాట్లాడే నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...
నందిపేట్ నూతన తహసీల్దార్ కు కాంగ్రెస్ నేతల సన్మానం.
నందిపేట్ జై భారత్ జూన్ 13: ( షేక్ గౌస్) నందిపేట్ మండల తహసీల్దార్గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంతోష్ను శుక్రవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు ...
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ. జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ జై భారత్ జూన్, 12 : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ...
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మార్పు – నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి .
నిజామాబాద్ జై భారత్ జూన్ 12: (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో నిజామాబాద్ ...
















