తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17.
బీర్కూర్ గ్రామంలో ఓ ముస్లిం సోదరుడి ఫయాజ్ కుమార్తె యొక్క ఒళ్ళు ప్రమాదవశత్తు కాలడం వలన ఎక్స్ జడ్పీటీసీ సతీష్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు . పేదవారి కోసం ఎల్లప్పటికీ ఓ అడుగు ముందుకు వేసి ఆర్థిక సహాయం అందించే సతీష్ గారికి ఫేయాజ్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ గ్రామస్తులు షేక్ కదిర్ , షేక్ ఖాజా, ఇసాక్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.