NIZAMABAD
నగరంలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు;మహేష్ గౌడ్,షబ్బీర్ అలీ.
నిజామాబాద్ జై భారత్ జూన్ 22: నిజామాబాద్ జర్నలిస్టులకు నగరంలో నివాస యోగ్యం కలిగిన స్థలాలు నూటికి నూరు శాతం ఇస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ...
13 మంది VDC సభ్యులందరికీ 5 సంవత్సరాలు జైలు శిక్ష
నిజామాబాద్ జై భారత్ జూన్ 17: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ చార్జి తీసుకున్న తర్వాత గ్రామ అభివృద్ధి కమిటీలపై కఠినంగా VDC మీద కఠినంగా వ్యవహరిస్తామని ముందే హెచ్చరించడం ...
వృద్ధ ఫిర్యాదు రాలు పట్ల హుటాహుటిన స్పందించిన పోలీసు కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 17:నేడు పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయానికి వృద్ధురాలు తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ క్యాంప్ కార్యాలయానికి రావడం జరిగింది.క్యాంపు కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి ...
ప్రజావాణికి 123 ఫిర్యాదులు-అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 16 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ. జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్ జై భారత్ జూన్, 12 : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ...
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మార్పు – నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి .
నిజామాబాద్ జై భారత్ జూన్ 12: (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో నిజామాబాద్ ...
జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి టిడబ్ల్యుజె ప్రతినిధుల వినతిపత్రం.
నిజామాబాద్ జై భారత్ జూన్ 12 : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిడబ్ల్యుజె) జిల్లా ప్రతినిధులు జిల్లా విద్యాధికారి ...
ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూన్ 11: తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బంది నేడు నిజామాబాదు పోలీస్ కమిషనర్ ...
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదు:పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ జై భారత్ జూన్ 11: ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్నాపల్లి గ్రామంలో ఈ మద్య కాలంలో మాజీద్ ఖాన్ మరియు వారి కుటుంబ సభ్యుల పై పాత కక్షలు ...
నిజామాబాద్ హత్య కలకలం. – రిటైర్డ్ ఎస్ఐ కొడుకు నిందితుడు.
నిజామాబాద్ జై భారత్ జూన్ 11 : నిజామాబాద్ నగర శివారులోని పాంగ్రా వాగు వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకున్న హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్డ్ ఎస్ఐ కుమారుడే ...