రాజకీయాలు
కాంగ్రెస్ మాట తప్పింది: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 7.(షేక్ గౌస్) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు ,కుల వివక్షపై తీవ్ర నిరసన….
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 7(షేక్ గౌస్) నిజాంసాగర్ మండలం ఆన్సన్ పల్లి గ్రామంలో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, శుక్రవారం పలువురు సామాజిక, రాజకీయ నాయకులు ...
కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో సీఎం, పి సి సి చిత్రపటాలకు పాలాభిషేకం.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ...
బీసీల కులగణన సర్వేలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్…
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 5. 2024 వ సంవత్సరం నాటి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో బీసీ జనాభా ఎందుకు ...
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడైన నియమితులైన నాగ సురేష్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 4. నందిపేట్కు చెందిన యువ నాయకుడు నాగ సురేష్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ రాష్ట్ర అధిష్ఠానం ...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పోటీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 31. క్లాస్మేట్ లే రాజకీయ ప్రత్యర్థులుగా కానున్నారా ? రాజారం యాదవ్ vs డి ఏస్పీ గంగాధర్. తెలంగాణలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ...
నందిపేట్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం ఏర్పాటుకు వినతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. నందిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని నిజామాబాద్ జిల్లా డీసీఓ శ్రీనివాస్ రావుకి వినతి పత్రం అందజేసిన ...
తెలంగాణ బిసి గ్రాడ్యుయేషన్ ఫోరం చైర్మన్, పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి….
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 28. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ సంక్షేమ నాయకు లు, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ ...
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టి ఆర్ టి యూ వినతిపత్రం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 27. కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనున్న యు పి ఎస్ (ఏకీకృత పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, రాష్ట్ర ...
రైతు భరోసా పథకం – ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 26. నందిపేట మండలం మల్లారం గ్రామంలో ఆదివారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 12,000 ...