MOHAMMAD ABDUL MUQEEM

మంత్రి పదవి రగడ.. బోధన్‌లో రాజీనామాల ప్రకంపనలు.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరుల రాజీనామాలు! రేపు బోధన్ బంద్ కి పిలుపు బోధన్ జై భారత్ జూన్ 9: (షేక్ గౌస్) బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో ...

ఇందల్వాయి మండలం లో మత విద్వేష దాడి.

ఈద్ సందర్భంగా గ్రామానికి వచ్చిన ముస్లిం కుటుంబంపై హింసాత్మక దాడి – ఐదుగురు తీవ్రంగా గాయాలు నిజామాబాద్ జై భారత్ జూన్ 9 : జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో శాంతియుతంగా ...

నందిపేట మండలం లో బక్రీద్ ఉత్సాహం

భక్తి శ్రదాలతో ఈద్గాహ్‌లలో నమాజ్‌ ఆచరించిన ముస్లిం సోదరులు. నందిపేట జై భారత్ జూన్ 7: (షేక్ గౌస్) త్యాగానికి ప్రతీకగా పరిగణించే ఈద్ ఉల్ అజ్హా (బక్రీద్) పండుగను నందిపేట మండలంలోని ...

బీఆర్ఎస్ దెయ్యం కాదు… తెలంగాణ ఉద్యమపు అగ్ని!” – మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి కౌంటర్.

రేవంత్ రెడ్డి నిజమైన కొరివి దెయ్యం… కేసీఆర్‌ను తిట్టి తెలంగాణ ద్రోహిగా మిగులవద్దు హైదరాబాద్ జై భారత్ జూన్ : 6 తెలంగాణ ఉద్యమానికి అంకితమైన బీఆర్ఎస్‌ను ‘దెయ్యాల సమితి’గా అభివర్ణించిన సీఎం ...

కామారెడ్డి జిల్లాలో ఎస్ బి కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ బి కానిస్టేబుల్ మోహన్ సింగ్  సస్పెండ్ చేస్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. విధి ...

ఎస్సీ అండ్ ఎస్టి కేసు లోనీ నిందితులకు 5 సం., ల జైలు శిక్ష

నిజామాబాద్ జై భారత్ జూన్:4 కొలిపాక గ్రామం, జక్రన్పల్లి మండలం ఎస్సీకులానికి చెందిన ఎర్రోళ్ల హనుమాండ్లు అతని కుటుంబ సభ్యులను 2020 లో పొలం విషయంలో కొలిపాక విడిసి సభ్యులు కుల బహిష్కరణ చేసినారని ...

నాట్య మయూరి విభ శ్రీ  కూచిపూడి నృత్య కళాకారి నికి-కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందనలు 

నిజామాబాద్ జై భారత్ జూన్:4 ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా చిలకలూరి పేట కళా నిలయం లో జరిగిన 40 వ జాతీయ స్థాయి నవరస శాస్త్రీయ సంగీత నాట్య కళారూపాల పోటీలలో పాల్గొని 10 ...

ఎంపిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గంగాధర్

నిజామాబాద్ జై భారత్ జూన్:4 నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ ...

కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో వాణిజ్య పంటలను సాగు చేస్తున్నాను

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో దళిత రైతు వాణిజ్య పంటలను సాగుచేస్తూ అధిక లాభాలను పొందుతున్నాడు. ఈ విషయమై ఉమ్మడి సదాశివ ...

మోపాల్ మండలంలో బాలికపై అత్యాచారయత్నం. ఫోక్సో కేసు నమోదు

నిజామాబాద్ జై భారత్ జూన్:4 మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మోపాల్ మండలంలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 15 సంవత్సరాల బాలికపై 17 సంవత్సరాల బాలుడు మంగళవారం అర్థరాత్రి అత్యాచార ...

error: Content is protected !!