MOHAMMAD ABDUL MUQEEM

మున్సిపల్ అధికారుల తనిఖీలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 నగరంలో ఆస్తిపన్ను, వాణిజ్య లైసెన్స్ రెన్యూవల్స్ నిమిత్తం మున్సిపల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ...

పసుపు పండగ ..పెరిగిన గిట్టుబాటు ధర ……. 12 వేలకు చేరువైంది …..ఊపిరి పీల్చుకున్న రైతాంగం ఫలించిన ఆందోళన లు ….మార్కెట్ కు పోటెత్తిన పంట

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 పసుపు రైతుల కష్టాలు కొంత మేరకు తీరాయి. పసుపు ధర అనూహ్యంగా పెరిగింది. మూడు రోజుల హొలీ పండగ సెలవు ల తర్వాత ...

టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే పైడి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ...

నందిపేటలో అనుమతి లేని పాఠశాలలో అడ్మిషన్లు నిలిపివేయాలని వినతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ( షేక్ గౌస్) నందిపేట మండలంలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ ప్రైవేట్ పాఠశాలకు అనుమతి లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించారని విద్యార్థి జన సమితి నాయకులు ...

ఆస్థి పన్ను బకాయిలవసూళ్ల వివాదాలు ……..అయిదు వేల బకాయి ల కోసం ….. పది మంది హంగామా, చేయి కోసుకొని నిరసన ..గాజులపేట లో ఘటన

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి : 18 మార్చి నెలాఖరు లోగ నిర్దేశిత లక్ష్యం మేరకు ఆస్థి పన్ను వసూళ్లు చేసుకోవడానికి మున్సిపల్ యంత్రాంగం దూకుడు పెంచింది.కానీ ...

అర్బన్ సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించిన ఏం ఎల్ ఏ ధన్పల్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 18:(షేక్ గౌస్) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ అసెంబ్లీలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై స్పష్టత ...

చికిత్స పొందుతూ బాలుడు మృతి.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ...

పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరు మార్పు.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరుమార్పు వైశ్య జాతికే అవమానమని నిజామాబాద్ ఆర్యవైశ్యులు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు పేరుమార్పుపై ...

నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు నూతనబస్సులు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేటకు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు నిజామాబాద్-2 డిపో మేనేజర్ సాయన్న సోమవారం తెలిపారు. ఈ ...

వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వ కుట్ర: ముస్లిం మత నేతల తీవ్ర ఆగ్రహం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 17.(షేక్ గౌస్) వక్ఫ్ బోర్డుపై కేంద్ర ప్రభుత్వం తన పెత్తనం చలయించడానికి కుట్ర పన్నుతోందని ముస్లిం మత సంస్థల నాయకులు తీవ్రంగా ఆగ్రహం ...

error: Content is protected !!