MOHAMMAD ABDUL MUQEEM

టాక్స్ చెల్లించని వ్యాపారస్తుల పై కఠిన చర్యలు – మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 19: ( షేక్ గౌస్) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వ్యాపార, ఆస్తి పన్నుల టాక్సుల వసూలు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ ...

బీసీ బిల్లు ఆమోదంపై సీఎం రేవంత్‌కు అభినందనలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (షేక్ గౌస్) డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపే కార్యక్రమం ...

నగరంలో బోధన్ రోడ్డుపై బైకును ఢీ కొట్టిన కారు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (ఫైసల్ ఖాన్ ) చిత్రంలో ప్రమాదానికి గురి అయిన షిఫ్ట్ కారు , బైక్  నగరంలో మంగళవారం రాత్రి బోధన్ రోడ్డు మరహబ హోటల్ ...

రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్, నిజామాబాద్ నగరంలోనీ ఎల్ఐసి చౌరస్తా , దేవి రోడ్ చౌరస్తా, పులంగ్ చౌరస్తా, ...

ప్రధానిమోదీని కలిసిన ఇళయరాజా

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాజ్యసభ లో మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. ఇళయరాజా స్పందిస్తూ.. ఇది ...

బస్తీ దవాఖానాలో జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న బస్తీ దవఖానాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ...

భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత …

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 నిజామాబాద్ నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు.ఏసీపీ శ్రీనివాస్ అద్వర్యం లో వన్ టౌన్ స్టేషన్ పరిధి ...

జాగృతితోనే బీసీ బిల్లు సాధ్యమైంది: అవంతిరావు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి: 18 రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు అమోదం జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాధించిన విజయమని జిల్లా శాఖ అధ్యక్షుడు ...

భవిష్యత్తుల్లో ఓబీసీ నేతే సీఎం: పీసీసీ చీఫ్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 శాసనమండలి సమావేశాల్లో పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో భవిష్యత్తులో ఓబీసీ నేత సీఎం అవుతారని ...

స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో దాడి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-18  తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్ పరిధిలో ...

error: Content is protected !!