MOHAMMAD ABDUL MUQEEM

బెట్టింగ్ యాప్ ఓనర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి – అసెంబ్లీలో నిజామాబాద్ గళం

నిజమాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :24 (షేక్ గౌస్) సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రసంగిస్తూ, తెలంగాణలో బెట్టింగ్ యాప్ మాఫియా ...

రాజీవ్ యువ వికాసం పథకం లో ఎస్సీ,ఎస్టీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:24 (గంగాధర్) ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ...

జర్నలిస్టుల మతసామరస్య కార్యక్రమాలు అభినందనీయం – ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23 జర్నలిస్టులు మతసామరస్యాన్ని ప్రోత్సహిస్తూ తమ ప్రెస్ క్లబ్‌ను భిన్న మతాల అనుబంధానికి వేదికగా నిలిపి, వివిధ పండుగలను నిర్వహించడం అభినందనీ యమని ...

కొత్తగా ప్రారంభం కానున్న గ్రంథాలయ భవన పరిశాలన.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23 (షేక్ గౌస్) డోంకేశ్వర్ మండల కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న కొత్త గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజా రెడ్డి ఆదివారం ...

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు వినతి

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 22 ( షేక్ గౌస్) నిజామాబాద్: బోధన్ మండలం భవానిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అగ్రవర్ణ వర్గాలు అడ్డంకులు కలిగిస్తున్నాయని ...

రేపు జిల్లాకు సీఎం రాక

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 ఇందూరు తిరుమలలో జరిగే స్వామివారి కల్యాణానికి హాజరు నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలో గల ఇందూరు తిరుమల వార్షిక బ్రహోత్సవాలు ...

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 మెండోరా మండలం పోచంపాడు వద్ద ఘటన . మెండోరా మండలం పోచంపాడు లో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి ...

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన  పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22  జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని పరీక్షలు జరుగుతున్న ...

జిల్లా కోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది.కోర్టు లో తనకు న్యాయం జరగలేదని ...

ఎడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  మార్చ్:-22 నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య శుక్రవారం సాయంత్రం ఎడపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ ...

error: Content is protected !!