
MOHAMMAD ABDUL MUQEEM
కేటీఆర్ వి చవకబారు రాజకీయాలు: పీసీసీ చీఫ్
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ...
ఆసిఫ్ ను పరామర్శించిన రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ...
ఘనంగా కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలు.
కొండా మురళీధర్ రావు జన్మదిన శుభ సందర్భంగా ఎల్బీనగర్ లోని స్కూల్ పిల్లలకు పులిహోర వాటర్ బాటిల్ అందించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులు సిలివేరు అనిల్ తెలంగాణ రాష్ట్ర ...
నగరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : నిజామాబాద్ నగర అభివృద్ధి దిశగా మరో ముందడుగు! ఈ రోజు నగరంలోని పలు ప్రాంతాలలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ...
మాక్లూర్ కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
గొట్టిముక్కలలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : మాక్లూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను, గొట్టిముక్కలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు ...
విద్యార్థినిలతో బస్సుప్రయాణం చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : ఆర్టీసీ బస్సుల్లో రద్దీతో విద్యార్థినిలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యుడు పోచారం ...
జిల్లాలో జోరుగా పేకాట–పేకాటలో 138 కేసులలో 599 మంది అరెస్ట్.. 5.14,15,917 స్వాధీనం..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాటరాయుళ్లు తమ జోరును కొనసాగించారు. పేకాటను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పేకాట జోరు ...
ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం. రాష్ట్ర డీ.జీ.పీ బి. శివధర్ రెడ్డి
ప్రమోద్ కుటుంబీకులను పరామర్శించిన డీ.జీ.పీ. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు అందజేత. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే, కలెక్టర్, ఐ.జీ, సీ.పీ. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 ...
పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం.
సంస్మరణ దినోత్సవంలో ఐ.జీ, కలెక్టర్, సీ.పీ. పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన ...
కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం.
కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా. ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం. పోలీస్ అమరవీరుల దినోత్సవం లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక ...
















