
MOHAMMAD ABDUL MUQEEM
ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా ...
రాష్ట్ర స్థాయి లో స్త్రీనిది ఉత్తమ మండలం గా ఆర్మూర్ మండల సమాఖ్య అవార్డు అందుకున్నారు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 స్త్రీ నిధి యొక్క 12వ సర్వసభ్య సమావేశము హైదరాబాదులో నిర్వహించడం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లా 2023 -24 సంవత్సరానికి సంబంధించి ...
తైబజార్ వేలంపాట వాయిదా
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వారాంతపు సంత తో పాటు ప్రతినిత్యం వసూలు చేసే తై బజార్ వేలంపాట మళ్లీ వాయిదా పడింది. ...
అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపిన జిల్లా పోలీస్ యంత్రాంగం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీ.సీ.పీ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ...
వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నూడ ...
అన్ని రంగాల అభివృద్ధికి మొండి చేయి-అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 మంగళ వారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపైన చర్చలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ...
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు మూడవ టౌన్ పోలీసులు తెలిపారు. మూడవ టౌన్ ...
పోటీ ప్రపంచానికి దీటుగా పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 కాకతీయ విద్యార్థుల ప్రతిభపై ప్రశంసల జిల్లు -జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ నేటి ప్రపంచ పొటికి దీటుగా విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను ...
అక్రమంగా నిల్వచేసిన పి.డి.ఎస్ రైస్ షాపుపై టాస్క్ ఫోర్స్ దాడి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-24 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీ.సీ.పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ...
నూతన బోధన్ డిపో మేనేజర్ గా విశ్వనాథ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-24 టీజీఎస్ ఆర్టీసీ బోధన్ డిపో మేనేజర్ గా విశ్వనాథ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆసిఫాబాద్ డిపో నుండి బోధన్ కు ...