MOHAMMAD ABDUL MUQEEM

టాస్క్ ఫోర్స్ దాడిలో వీడియోస్ బియ్యం పట్టివేత

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:5 నిజామాబాద్ సీపీ  పి. సాయి చైతన్య, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు  ఆధ్వర్యంలో టాస్క్ ...

రేషన్ షాప్ లో సన్నం బియ్యం పంపిణీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :1(ఆర్మూర్ గంగాధర్) నిజాంబాద్ జిల్లా కిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన గ్రామ అభివృద్ధి కమిటీ రేషన్ డీలర్లు సంయుక్త కాంగ్రెస్ కార్యకర్తలు ...

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎస్‌ఐ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (షేక్ గౌస్) నందిపేట్: నందిపేట్ మండలంలోని ముస్లిం సోదరులు రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్వేద, లక్కంపల్లి గ్రామాల ...

డిచ్పల్లి గ్రామంలో త్వరలో శ్రీరామనవమి ఉత్సవాలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 (గంగాధర్) డిచ్పల్లి ఖిల్లా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి ఉత్సవాలకు సంబంధించిన లగ్నపత్రిక ఈరోజు ముహూర్తం ఖరారు చేయబడినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ ...

ముస్లిం సోదరులందరికీ ఈద్ ముభారక్ ( రంజాన్ పండుగ శుభాకాంక్షలు ) తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్  కాసుల బాలరాజు 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:31 ,(షేక్ గౌస్) రంజాన్ పండగ సందర్భంగా బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం ...

జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభా భక్తి శ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్ పండుగ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 31 (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లాలో ఈద్-ఉల్-ఫితర్ పండుగను భక్తి శ్రద్ధలతో, ముస్లింలు ఉత్సాహంగా జరుపుకోవడంతో జిల్లా వ్యాప్తంగా రంజాన్ శోభ సంతరించుకుంది. ...

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 30 ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ముస్లిం ప్రజలందరికి మార్చ్ 31న ...

పోలీస్ సిబ్బంది కి దర్బార్ కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29 ఆర్మూడ్ రిజర్వ్  మరియు హోమ్ గార్డ్స్  సిబ్బందికి గల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న పోలీస్ కమీషనర్ నేడు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ...

నందిపేట లంక రజనిష్‌కు గౌరవ డాక్టరేట్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29 ( షేక్ గౌస్) నందిపేట మండలానికి చెందిన లంక రజనిష్‌కు ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ...

పేకాట అరికట్టే ప్రయత్నంలో సఫలం అవుతున్న టాస్క్‌ ఫోర్స్‌.

నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27  నూతన కమిషనర్‌ సాయ్‌ చైతన్య ఐపీఎస్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లా లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌ను ...

error: Content is protected !!