MOHAMMAD ABDUL MUQEEM

సెక్రటేరియట్ లో షాడో సీఎం ,కమాండ్ కంట్రోల్ లో డమ్మీ సీఎం

తెలంగాణ రాష్ట్ర  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్-7 రేవంత్ తోక కత్తిరించిన రాహుల్ గాంధీ . సర్కారుపై పెత్తనం మీనాక్షి నటరాజన్ చేతికి ఏఐసీసీ పెద్దల దృష్టిలో సీఎం రేవంత్ బీజేపీ ...

బీజేపీ ఎమ్మెల్సీలను సన్మానించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-7 రాష్ట్ర బీజేపీ కార్యాలయం లో ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటి సారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది ఈ ...

ఓరుగల్లు జనజాతర దుష్ట కాంగ్రెస్ కు ఉప్పుపాతర

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7 బీఆర్ఎస్ రజతోత్సహం, పాతికేళ్ల సమరోత్సహం బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగౌరవ గొంతుక తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షల నుండి పుట్టిన ...

గ్యాస్ వినియోగదారులకు షాక్.. సిలిండర్ ధర పెంపు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7  గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్పై రూ.50 పెంచింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ...

ఉర్దూ పాఠశాలలో ఈద్‌మీలాప్ వేడుకలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 7 ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని ఖుదావన్‌పూర్ గ్రామంలో గల MPPS ఉర్దూ పాఠశాలలో సోమవారం ఈద్‌మీలాప్ కార్యక్రమాన్ని ఘనంగా ...

రైతులకు రూ.500 బోనస్ — ఏ ఏం సి డైరెక్టర్ పెంట ఇంద్రుడు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 7 (షేక్ గౌస్) నందిపేటలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. నందిపేట్: రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్ర ల ...

తాళ్ల రాంపూర్ వీడీసీ ని రద్దు చేయాలి తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ డిమాండ్…

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :7 నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం లోని ఏర్గట్ల మండల కేంద్రం తాళ్ల రాంపూర్ గ్రామంలో దాదాపు 16 మంది గీత కార్మికులను ...

నిజామాబాద్ జిల్లా వాహనదారులకు పలు సూచనలు వెల్లడించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 6 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి  సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో కొందరు వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండా, మరియు అర్హతలు ...

డిచ్పల్లి గ్రామంలో కిల్లా శ్రీరామలయం లో శ్రీరామ నవమి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 6 (ఆర్మూర్ గంగాధర్) డిచ్పల్లి కిల్లా శ్రీరామ నవమి సందర్భంగా ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ఘనంగా చేశారు ఇందులో ...

కంటం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:6 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంటం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు ప్రారంభించారు.ఈ ...

error: Content is protected !!