
MOHAMMAD ABDUL MUQEEM
వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం: షబ్బీర్ అలీ.
నిజామాబాద్ ప్రతినిధి జై భరత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 వక్ఫ్ బోర్డు చట్ట సవరణను తీవ్రంగా వ్యతిరేకించిన ముస్లింలు. నిజామాబాద్ లో వేలాది ముస్లింలతో వక్ఫ్ బచావో ర్యాలీ. వక్ఫ్ బోర్డు చట్టాన్ని ...
రేవంత్ రేడ్డీ పాలన దమనకాండగా మారింది …మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్) తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయని, ...
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మహమ్మద్ అలీ షబ్బీర్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్) నిజామాబాద్ లో పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ...
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ టీం మెరుపు దాడి : పోలీస్ కమీషనర్ వెల్లడి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు సార్ ...
రైతు మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :20 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు మహోత్సవం కార్యక్రమం భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.ఇట్టి భారీ ఏర్పాట్లు ...
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ లో కల్లోలం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:18 నిజామాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి సై అంటే సై అంటూ మాటల తూట్లు పొడుచూ కుంటున్నారు . రెండు ...
భీoగల్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ భీoగల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ...
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్షా
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్షా మరియు ఐదుగురికి జరిమానా మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 12 మందికి ట్రాఫిక్ ...
అక్రమ వడ్డీ వ్యాపారాలపై పోలీసుల మెరుపు దాడులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS., ఆదేశాల మేరకు నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ ...
ప్రశాంత్ రెడ్డి విమర్శలు అర్ధ రహితం: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 ( షేక్ గౌస్) భీంగల్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలు ...