MOHAMMAD ABDUL MUQEEM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంఠం గ్రామం, డొంకేశ్వరం మండలంలోని తొండకూర్ గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ...

నందిపేట కంఠం గ్రామంలో 24 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో సోమవారం 24 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు శుభారంభం చేశారు. ...

ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 రాష్ట్ర రాజధాని పాతబస్తీలో నిన్న అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధకు గురిచేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఈ మేరకు ...

అధిక వడ్డీ వసూలు..కానిస్టేబుల్ పై కేసు నమోదు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్  తెలుగు దినపత్రిక మే:18 అధిక వడ్డీ వసూలు చేస్తున్నకానిస్టేబుల్ పై నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆరిఫ్ తెలిపారు. పోలీసుల కథనం ...

నిజామాబాద్ జిజిహెచ్ ఆస్పత్రి లో వరల్డ్ క్యాండిల్ లైట్ డే కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే ;18 జిజిహెచ్ ఆస్పత్రి, నిజామాబాదు ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల ...

సృజనాత్మకతకు వేదిక ‘యువ కెరటాలు’ కవి సమ్మేళనం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు ” శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ...

నిజామాబాద్ నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల ఆర్కే ...

సీఎం రేవంత్ కు ప్రమాద స్థలికి వెళ్లే తీరిక లేదా?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి  జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 మృతుల కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పే బాధ్యత మరిచిన సీఎం. అందాల పోటీలు, విహారయాత్రలు తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా? గుల్జార్ ...

ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే 04 : శ్రీ భగీరథ మహర్షి జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత ...

రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4 అందగత్తె ఆటకు వందనం..అన్నదాత చేతికి సున్నం_అందం హిందోళం, వ్యవసాయం గందరగోళం,ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులు,_ఇదే ప్రజాపాల నంటూ కాంగ్రెస్ ...

error: Content is protected !!