
MOHAMMAD ABDUL MUQEEM
సగం మందులు ఇవ్వనంటున్న మెడికోవర్ హాస్పిటల్. ప్రైవేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
నిజామాబాద్ జై భారత్ మే:24 (షేక్ గౌస్) ప్రజాసేవ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్లోని మెడికోవర్ హాస్పిటల్ ఫార్మసీలో ఒక రోగికి ...
గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ జై భారత్ మే:23 గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈ నెల 25న (ఆదివారం) జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ...
ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్
కామారెడ్డి జై భారత్ మే :23 కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ ...
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్
నిజామాబాద్ జై భారత్ మే: 23 నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ...
ఎస్బీ ఏసిపి బదిలీ..
నిజామాబాద్ జై భారత్ మే:23 నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఆయన ఇటీవలే అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ...
వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం – మాధవనగర్ బ్రిడ్జి వద్ద భారీ జామ్
నిజామాబాద్ జై భారత్ మే:23 (షేక్ గౌస్) గత రెండు రోజులుగా పట్టణంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ట్రాఫిక్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా శుక్రవారం మాధవనగర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ...
మున్సిపల్ వాహనం బోల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్ని చౌరస్తా నుండి ఇంద్రపూర్ రోడ్డు దుస్థితి
పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జై భారత్ మే :23 వర్ని చౌరస్తా నుండి ఇంద్రాపూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజా ప్రతినిధులు ఎందరు మారిన రోడ్డు తలరాత మాత్రం మారడం ...
నిజామాబాద్ కలూరు చెరువులో ‘వుమెన్ ఫర్ ట్రీస్’ కార్యక్రమానికి శ్రీకారం.
నిజామాబాద్ జై భారత్ మే:23 నగర పర్యావరణ పరిరక్షణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు “వుమెన్ ఫర్ ట్రీస్” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...
వెల్మల్-ఆలూరు రోడ్ ను ఇలాగే. వదిలేస్తారా ?
నందిపేట్ జై భారత్ మే:23, ( షేక్ గౌస్) నందిపేట మండలంలోని వెల్మల్ నుంచి ఆలూరు వెళ్లే ప్రధాన రహదారి గతేడాది వర్షాల్లో ధ్వంసమైంది. అధికారులు అప్పట్లో తాత్కాలికంగా మట్టి, మొరం వేసి ...
నిజామాబాద్ నగరంలో స్టేడియం నిర్మాణం ఓ కలనేనా? నిరీక్షణే దిక్కా?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన క్రీడాకారులు ఉన్నా… పట్టణానికి మాత్రం సరైన వేదికలు లేవు! పరిమిత మైదానాలు, పాతబడ్డ వసతులు – ప్రొఫెషనల్ ...