NIZAMABAD

మోపాల్ మండలంలో బాలికపై అత్యాచారయత్నం. ఫోక్సో కేసు నమోదు

నిజామాబాద్ జై భారత్ జూన్:4 మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మోపాల్ మండలంలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 15 సంవత్సరాల బాలికపై 17 సంవత్సరాల బాలుడు మంగళవారం అర్థరాత్రి అత్యాచార ...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూన్:1 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.భద్రతా ...

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న స్నేహితులు నిజామాబాద్ జై భారత్ జూన్:1 సెయింట్ జాన్స్ హై స్కూల్ 1991-1992 పదవ తరగతి విద్యార్థులు 33 సంవత్సరాల తర్వాత స్నేహితులు వారి కుటుంబంతో కలిసి ...

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్

నిజామాబాద్ జై భారత్ జూన్:1 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ...

వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు – జెఏసీ హెచ్చరిక

నిజామాబాద్ జై భారత్ జూన్:1(షేక్ గౌస్) ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల భాగంగా వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆదివారం నాడు ...

పొగాకు నియంత్రణే ఆరోగ్య భారతం – అవగాహన ర్యాలీ & సదస్సు

నిజామాబాద్ జై భారత్ మే:31 (షేక్ గౌస్ )ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) సందర్భంగా శనివారం నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో జిల్లా వైద్య ...

వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు నిజామాబాద్‌ లో ముస్లింల నిరసన సభ

నిజామాబాద్ జై భారత్ మే:31 వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన నిరసన సభలో AIMIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ...

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన నిజామాబాద్ జై భారత్ మే:29 నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ ...

వక్ఫ్ భూముల అమ్మకానికి కేంద్రం కుట్ర: ముస్లిం మహిళా నేతలు

వక్ఫ్ రక్షణలో మేము సైతం” అంటూ నిజామాబాద్‌లో ముస్లిం మహిళల భారీ నిరసన సభ. నిజామాబాద్ జై భారత్ మే:28  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త వక్ఫ్ బిల్లుపై ముస్లిం మహిళలు తీవ్ర ...

29నుండి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం -డిఐఈఓ తిరుమలపుడి రవికుమార్

నిజామాబాద్ జై భారత్ మే:27  ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుండి ప్రారంభమవుతుందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. ఇంగ్లీష్, తెలుగు, ...

error: Content is protected !!