రాజకీయాలు

స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : నిజామాబాద్ స్టాపర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నిజామాబాద్ స్టాపర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ అధ్యక్షతన ...

తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదు.

బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకుని మహా ధర్నా చేస్తున్నారు–పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) తెలంగాణ ...

రెవెన్యూ అసోసియేషన్ అనుబంధంగా,జి పి ఓ ల జిల్లా నూతన కార్యవర్గ సంఘం ఎన్నిక

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) ఆదివారం నిజామాబాద్ జిల్లా గ్రామ పాలన అధికారుల నూతన కార్యవర్గ ఎన్నిక స్థానిక రెవెన్యూ భవన్లో జరిగింది.ఎన్నిక ఏకగ్రీవంగా ...

బీఆర్ఎస్ కు జై కొట్టిన అమ్రాద్ తండా.

సర్పంచ్ గా నందిని, ఉపసర్పంచ్ గా సంతోష్ లతో పాటు 8 వార్డులూ ఏకగ్రీవం – విజేతలకు ఘన సత్కారం. గిరిజన తండాల్లో వెలుగులు నింపింది కేసీఆరే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు ...

డిసెంబర్ 9వ తేదీన “తెలంగాణ విజయ్ దివస్–ఘనంగా నిర్వహించుకుందాం.

గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజ్ఞప్తి  నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం ...

కొండూరు గ్రామంలో అవేర్నెస్ కార్యక్రమం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 28 : నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ...

రేంజల్ మండలంలోని నీల మరియు కందకుర్తి గ్రామాల్లో రాబోయే ఎలక్షన్ గురించి అవగాహన సదస్సు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 25 : మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య ఆదేశాలమేరకు రెంజల్ మండలంలోని నీల గ్రామం మరియు కందకుర్తి గ్రామాలలో సమస్యత్మక ...

ఇందిరమ్మ చీరను కట్టుకోవడం గౌరవంగా భావిస్తా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

ఆడబిడ్డలందరికీ నాణ్యమైన చీరలు అందజేస్తున్నాం ఇందిరమ్మ చీరల పంపిణీ పై రాష్ట్రమంత్రి కొండా సురేఖ కీలక వాక్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి  జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ అందిస్తున్న ...

ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు–ఎంపీ ధర్మపురి అరవింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ : 07 ( నవీన్ కుమార్) ధాన్యం సేకరణలో అడుగడుగునా లోపాలు ఉన్నాయని పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ ...

కేంద్రం సహాయం లేనిది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రన్ని నడుపగలదా.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : (నవీన్ కుమార్) అభివృద్ధి కావాలి అంటే బీజేపీ కి ఓటు వేయాలి ప్రశ్నించే గొంతు బీజేపీ అని రౌడీ రాజ్యం కావాలి ...