నగర వార్తలు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్
నిజామాబాద్ జై భారత్ మే: 23 నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ...
ఎస్బీ ఏసిపి బదిలీ..
నిజామాబాద్ జై భారత్ మే:23 నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఆయన ఇటీవలే అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ...
నిజామాబాద్ నగరంలో స్టేడియం నిర్మాణం ఓ కలనేనా? నిరీక్షణే దిక్కా?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన క్రీడాకారులు ఉన్నా… పట్టణానికి మాత్రం సరైన వేదికలు లేవు! పరిమిత మైదానాలు, పాతబడ్డ వసతులు – ప్రొఫెషనల్ ...
నగర పలు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :22 (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా కేంద్రం లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జోన్-4 పరిధిలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గురువారం ...
గిడ్డంగులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 ( షేక్ గౌస్) వర్షాల నేపథ్యంలో బియ్యం నిల్వలను వేగంగా తరలించాలని ఆదేశాలు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాల కారణంగా బియ్యం, ధాన్యం నిల్వల ...
పోలీస్ శాఖ ఆద్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకల నిర్వహణ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, ఆదేశానుసారంగా ఈరోజు నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ ) ...
ఎన్నికల అనంతరం తహసీల్దార్లకు పోస్టింగ్లు నిజామాబాద్ చేరిన వి. గంగాధర్కు ఘన సన్మానం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్) లోక్సభ ఎన్నికల కోడ్ లో భాగంగా నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు తాత్కాలికంగా బదిలీ అయిన నిజామాబాద్ జిల్లాకు ...
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025: రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం – హైకోర్టు న్యాయవాది రఘునాథ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ( షేక్ గౌస్) వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ పేర్కొన్నారు. నిజామాబాద్లో జాయింట్ ...
ప్రజావాణికి 104 ఫిర్యాదులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ ...
ఘనంగా తిరంగా.. మదినిండా దేశభక్తి నిండుగా
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి..భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ ...