నేరాలు

చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. చోరీలకుపాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరులకు ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాటస్ఫూర్తితో శ్రామిక మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం..సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  మార్చ్ 8. (ఫైసల్ ఖాన్) జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి బాధితురాలికి సత్వర న్యాయం చేయాలి సిఐటియు జిల్లా ...

నిజామాబాద్ నగరంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద 240 సైలెన్సర్లు ధ్వంసం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6.(మహమ్మద్ పైసల్ ఖాన్) నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లను ఏర్పాటు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైకర్లపై పోలీసులు కన్నెర్ర చేశారు. ...

సడన్ బ్రేకు వేసిన బస్సు డ్రైవర్.. వరుసగా ఢీకొన్న వాహనాలు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. బస్సుడ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో వరుసగా వాహనాలు ఢీకొన్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. ముబారక్ నగర్ లో ఆర్ బీవీఆర్ఆర్ ...

రాజీ మార్గమే రాజా మార్గం శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా జడ్జి- సునీత కుంచాల

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి ...

లేఔట్ ఓపెన్ స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్) నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్‌లో LP No. 15/1998, సర్వే నం. 219లో లేఔట్ ఓపెన్ స్థలాన్ని ఆక్రమించి, అనుమతి లేకుండా ...

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు అల్ప్రజొలం లను డిస్పోజ్ చేయటం జరిగింది.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 5. ఈరోజు జక్రన్ పల్లి మండలంలోని పడకల్ విలేజ్ లోగల మెడికేర్ సర్వీసెస్ లో ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ,IPS ...

మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5. సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ ...

డోంకేశ్వర్‌ – కెనరా బ్యాంక్ శాఖ‌లో నిభందనల ఉల్లంఘన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 1. (షేక్ గౌస్) లంచ్‌ బ్రేక్ అంటూ తలుపులు మూసివేత  గతంలో ఇలాగే ఫిర్యాదులు – మారని పరిస్థితి  గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్‌ ...

పన్నులు చెల్లించకుంటే చర్యలు తప్పవు – మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  ఫిబ్రవరి 28. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పన్ను బకాయిలున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు వెంటనే బకాయిలను చెల్లించాలని, లేని యెడల కఠిన ...

error: Content is protected !!