నేరాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన నలుగురికి జైలు శిక్షా మరియు 14 మందికి జరిమానా
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 18 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. ప్రసాద్ శుక్రవారం ...
కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం అయింది. పల్సర్ ...
భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఎత్తైన ప్రాంతంలో ఉగ్రవాద దాడికి ప్లాన్ చేస్తున్న ఇద్దరు అనుమానిత ఐసిస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు శుక్రవారం ...
ట్రక్కులో 500 కిలోల గంజాయి పట్టివేత.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : ట్రక్కులో 500 కిలోల గంజాయిని తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో తెలంగాణ ఈగల్ టీం అప్రమత్తమైంది. ఈ బృందం పట్టు వదలకుండా 1000 ...
జిల్లాలో జోరుగా పేకాట–పేకాటలో 138 కేసులలో 599 మంది అరెస్ట్.. 5.14,15,917 స్వాధీనం..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 23 : జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాటరాయుళ్లు తమ జోరును కొనసాగించారు. పేకాటను నియంత్రించేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పేకాట జోరు ...
ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం. రాష్ట్ర డీ.జీ.పీ బి. శివధర్ రెడ్డి
ప్రమోద్ కుటుంబీకులను పరామర్శించిన డీ.జీ.పీ. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు అందజేత. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే, కలెక్టర్, ఐ.జీ, సీ.పీ. ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 ...
పోలీసు సేవలు మరువలేనివి కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణత్యాగం వెనకట్టలేనిది
విధి నిర్వహణలో త్యాగం చేసిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వం, దొంగ రియాజ్ ను పట్టుకోడానికి సహకరించిన ఆసిఫ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని కోరిన ...
మోపాల్ మండల కేంద్రం లో పేకాట స్థావరాలపై మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత దాడి
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21 : దీపావళి పండుగ సందర్భంగా మోపాల్ మండల కేంద్రంలో పలు పేకాట స్థావరాలపై ఎస్ హెచ్ ఓ జెడ్ సుస్మిత ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ...
రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రూరల్ ఎస్ఐ.మచ్చేందర్ రెడ్డి..
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల ఫై పంట ధాన్యం ఆరబెట్టవద్దని రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి రైతులకు సూచించారు. ...
పేకాట స్థావరాలపై దాడులు ఎనిమిది మంది అరెస్ట్ నగదు స్వాధీనం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 19 : అందాపూర్ చిన్నమావంది గ్రామాల శివారులో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, అందాపూర్ ...
















