నేరాలు

భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని సోమవారం రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ...

తల్వేద రోడ్డుపై చెట్టు పడిపోవడంతో – వేగంగా స్పందించిన నందిపేట్ పోలీసులు

నందిపేట్ జై భారత్ జూన్ 9: ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి బలమైన గాలుల కారణంగా చెట్లు రోడ్డుపై ...

తల్వేద నుండి నందిపేట్ వెళ్లే రోడ్లలో చెట్టు పడిపోవడంతో తీవ్ర అసౌకర్యాలు

నందిపేట్ జై భారత్ జూన్ 9:(షేక్ గౌస్) తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఓ పెద్ద చెట్టు అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన సోమవారం రాత్రి ...

ఇందల్వాయి మండలం లో మత విద్వేష దాడి.

ఈద్ సందర్భంగా గ్రామానికి వచ్చిన ముస్లిం కుటుంబంపై హింసాత్మక దాడి – ఐదుగురు తీవ్రంగా గాయాలు నిజామాబాద్ జై భారత్ జూన్ 9 : జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో శాంతియుతంగా ...

కామారెడ్డి జిల్లాలో ఎస్ బి కానిస్టేబుల్ సస్పెన్షన్

కామారెడ్డి జై భారత్ జూన్:4 కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ బి కానిస్టేబుల్ మోహన్ సింగ్  సస్పెండ్ చేస్తు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. విధి ...

ఎస్సీ అండ్ ఎస్టి కేసు లోనీ నిందితులకు 5 సం., ల జైలు శిక్ష

నిజామాబాద్ జై భారత్ జూన్:4 కొలిపాక గ్రామం, జక్రన్పల్లి మండలం ఎస్సీకులానికి చెందిన ఎర్రోళ్ల హనుమాండ్లు అతని కుటుంబ సభ్యులను 2020 లో పొలం విషయంలో కొలిపాక విడిసి సభ్యులు కుల బహిష్కరణ చేసినారని ...

మోపాల్ మండలంలో బాలికపై అత్యాచారయత్నం. ఫోక్సో కేసు నమోదు

నిజామాబాద్ జై భారత్ జూన్:4 మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మోపాల్ మండలంలోని ఒక గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 15 సంవత్సరాల బాలికపై 17 సంవత్సరాల బాలుడు మంగళవారం అర్థరాత్రి అత్యాచార ...

మహిళ హత్య కేసు చేదించిన పోలీసులు -నిందితుడు పట్టివేత.

షాపూర్ మహిళను మాయమాటలతో తీసుకెళ్లి హత్య చేసిన గంగాధర్ అరెస్ట్ నందిపేట్ జై భారత్ జూన్:3( షేక్ గౌస్)నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత (42) హత్య కేసును పోలీసులు ...

పశువుల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్

బోధన్ జై భారత్ మే:31 నేడు బోధన్ డివిజన్ పరిధిలోని సాఠాపూర్ మరియు బోర్గామ్ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి సాయి చైతన్య ఐపీఎస్  ...

రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన నిజామాబాద్ జై భారత్ మే:29 నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ ...

error: Content is protected !!