నేరాలు
బోధన్ రోడ్డు వెడల్పు కోరుతూ ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ అలీ షబ్బీర్కు MPJ మెమోరాండం.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : నిజామాబాద్–బోధన్ ప్రధాన రహదారిలోని అర్పాపల్లి నుంచి నెహ్రునగర్ వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని కోరుతూ MPJ (Movement for Peace & ...
మా ఇంటికే వచ్చి గొడవ చేస్తావా అంటూ గొడ్డలితో దాడి
నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ...
చోరీకి గురైన ఏటీఎంలను పరిశీలించిన ఇన్ చార్జి సీపీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : నగరంలో చోరీలకు గురైన పలు ఏటీఎంలను ఇన్ చార్జి సీపీ రాజేశ్ చంద్ర శనివారం పరిశీలించారు. ఈతెల్లవారు జామున నాల్గో టౌన్ ...
30 నిమిషాలలో రెండు ఏటీఎం లలో చోరి.
ఎటియంలను గ్యాస్ కట్టర్ లతో కోసీ 42 లక్షల అపహరణ తెల్లవారుజామున నగరంలో ఏటీఎం చోరీ ముఠా దుశ్చర్య నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ ...
నిరుపేద ఆదివాసి నాయకపోడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నవీన్ కుమార్) శనివారం నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కీర్తి శేషులు తోకల గంగాధర్ గత మూడు ...
డిచ్ పల్లి మినీ బ్యాంకు లో పట్టపగలే దొంగతనం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని డిచ్పల్లి బస్టాండ్ ఎదురుగా గల మినీ బ్యాంకు(సర్వీస్ సెంటర్) లో పట్టపగలే చోరి జరిగింది. సోమవారం మధ్యాహ్నం ...
ట్రాఫిక్ సిఐ, ఎస్సె పై దాడి -అదుపులోకి తీసుకొని త్రీటౌన్ కు తరలించిన పోలీసులు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : జిల్లా కేంద్రంలోని రైల్వేకమన్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ తాగుబోతు ట్రాఫిక్ సిఐ, ఎస్సైపై దాడి చేశాడు. ఆర్మూర్ ...
గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. 16 మంది విద్యార్థులకు అస్వస్థత కు గురయ్యారు. హైదరాబాద్ -బాగ్ లింగంపల్లి ...
పేకాట స్థావరంపై పోలీసుల దాడి.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 26 : బుధవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ పరిధి ,గుండారం గ్రామంలో బహిరంగ ప్రదేశంలో నిజామాబాద్ కు చెందిన ముగ్గురు ఆటోడ్రైవర్లు గుజ్జులువర్ నరసిములు, ...
మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు.
మహిళా హత్య కేసును 20 గంటలలో చెందించిన పోలీసులు. సి. సి కెమెరాల ఆధారాలతో లభ్యం , ఒకరి అరెస్ట్ సిబ్బందినీ అభినంధించిన పోలీస్ కమీషనర్ నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక ...
















