
MOHAMMAD ABDUL MUQEEM
సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే చావడానికైనా సిద్ధం
బోధన్ జై భారత్ జూన్ 10 : వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన సుదర్శన్ రెడ్డి అభిమానులు బోధన్ పట్టణంలోని బీటి నగర్ లో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని నిరసనలు ...
రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి – జిల్లా జడ్జి
నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ భరత లక్ష్మి సూచించారు. జిల్లా కోర్టులోని తన కార్యాలయంలో ...
శిథిల భవనాలకు నోటీసులు జారీ
ఆర్మూర్ జై భారత్ జూన్ 10: ఆర్మూర్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజు 34వ వార్డును సందర్శించారు. ...
నగరంలో యువకుడి దారుణ హత్య
నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్ నగరంలోని బోర్గాం(పి) సమీపంలో యువకుడి దారుణ్య హత్య కలకలం రేపింది. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(పి) మెగా ...
నాగేపూర్ గ్రామంలో గ్రామసభ.
నవీపేట్ జై భారత్ జూన్ 10: నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామంలో గ్రామసభలో ఎం. పి. ఓ. ప్రత్యేక అధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,కరోనా చీకున్ గున్య, మలేరియా, ...
చెట్టుకొమ్మ విరిగి పడి లైన్ మెన్ మృతి-నాలుగో టౌన్ పరిధిలో ఘటన
నిజామాబాద్ జై భారత్ జూన్ 10: నగరంలోని వినాయక్ నగర్ లోని ఫూలాంగ్ ప్రాంతంలో చెట్టు కొమ్మ విరిగిపడి విద్యుత్ శాఖ లైన్ మెన్ మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ...
భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ
నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని సోమవారం రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ...
తల్వేద రోడ్డుపై చెట్టు పడిపోవడంతో – వేగంగా స్పందించిన నందిపేట్ పోలీసులు
నందిపేట్ జై భారత్ జూన్ 9: ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి బలమైన గాలుల కారణంగా చెట్లు రోడ్డుపై ...
తల్వేద నుండి నందిపేట్ వెళ్లే రోడ్లలో చెట్టు పడిపోవడంతో తీవ్ర అసౌకర్యాలు
నందిపేట్ జై భారత్ జూన్ 9:(షేక్ గౌస్) తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఓ పెద్ద చెట్టు అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన సోమవారం రాత్రి ...
నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను ఆహ్వానించిన ఎంపీ అరవింద్, పల్లె గంగారెడ్డి
నిజామాబాద్ జై భారత్ జూన్ 9: (షేక్ గౌస్) దేశవ్యాప్తంగా పసుపు సాగుదారులకు పెద్ద సంకేతంగా, తెలంగాణలోని నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఈ జూన్ చివరి వారంలో ...