
MOHAMMAD ABDUL MUQEEM
సడన్ బ్రేకు వేసిన బస్సు డ్రైవర్.. వరుసగా ఢీకొన్న వాహనాలు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. బస్సుడ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో వరుసగా వాహనాలు ఢీకొన్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. ముబారక్ నగర్ లో ఆర్ బీవీఆర్ఆర్ ...
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. 420 మంది విద్యార్థులు గైర్హాజరు. జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు. ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, ...
రాజీ మార్గమే రాజా మార్గం శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా జడ్జి- సునీత కుంచాల
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి ...
ఒంటరి మహిళల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలి. బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్. – సబ్బని లత
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. దేశంలో ప్రతిగ్రామంలో 200 నుండి 300 మంది ఒంటరి మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారని వారి సంక్షేమం కోసం ...
మున్సిపల్ జవాన్ నీ నిలదీసిన 12 వ వార్డు స్థానికులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. ఈరోజు నగరంలో 12వ వార్డులో జవాన్ ఇర్ఫాన్ ను స్థానికులు మురికి కాలువలు శుభ్రపరచమని తెలుపగా ఆడవారు అని చూడకుండా సైతం ...
జవహర్ నవోదయ విద్యాలయాన్ని అడ్డుకుంటున్న మాజీ మంత్రివర్యులు బోధన్ ఎమ్మెల్యే శ్రీ పి సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మ దాహనం.
తెలంగాణా రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శ్రీ దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ అర్వింద్ ధర్మపురి ...
తాగునీటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ….అధికారులను ఆదేశంచిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్) వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో రెడీగా వుండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బుధవారం ...
లేఔట్ ఓపెన్ స్థలంలో అక్రమ నిర్మాణాల తొలగింపు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5.(షేక్ గౌస్) నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో LP No. 15/1998, సర్వే నం. 219లో లేఔట్ ఓపెన్ స్థలాన్ని ఆక్రమించి, అనుమతి లేకుండా ...
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు అల్ప్రజొలం లను డిస్పోజ్ చేయటం జరిగింది.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 5. ఈరోజు జక్రన్ పల్లి మండలంలోని పడకల్ విలేజ్ లోగల మెడికేర్ సర్వీసెస్ లో ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్. సింధు శర్మ,IPS ...
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి కలిసికట్టుగా కృషి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 5. సమాజానికి పెను సవాలుగా మారిన మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ ...