MOHAMMAD ABDUL MUQEEM

లోతట్టు ప్రాంతాలను  పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు  నిజామాబాద్ పోలీస్ కమీషనర్  పి. సాయి ...

మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ రాణి

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 12 : జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము కలెక్టరేట్ కామారెడ్డి నీ సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా శాఖలోని వివిధ శాఖలను సందర్శించి శాఖ పనితీరును అమలు చేయుచున్న ...

ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు.. అభినందించిన ఎస్పీ రాజేష్ చంద్ర.

దేవునిపల్లి జై భారత్ ఆగస్టు 12 : కుటుంబ కలహాలతో కుంటలో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను దేవునిపల్లి పోలీసులు కాపాడారు. వారిని ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం అభినందించారు. రాజీవ్ నగర్ కాలనీ ...

రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి –జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పిలుపునిచ్చారు. 

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 12 : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామారెడ్డి అధ్యాపకుల విద్యార్థుల సహకారంతో ఈ కాలేజీ పూర్వ విద్యార్థి కీర్తిశేషులు జెర్సీ ...

అంగన్వాడి సమస్యల పట్ల కలెక్టర్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : అంగన్వాడి సమస్యల పట్ల టీఎన్జీవోస్ జిల్లా నాయకులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిశారు. మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి ...

కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం కంటతడి – మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : యూరియా కొరత అన్నదాతలకు గుండెకోత –రుణమాఫీ ఒక నాటకం, రైతు భరోసా ఒక బూటకం–సర్కార్ నిర్లక్ష్యంతో బలిపీఠం పై తెలంగాణ వ్యవసాయం–వరంగల్ రైతు డిక్లరేషన్ కు ...

భారీ వర్ష సూచన నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలి –కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి.

అత్యవసరం అయితేనే ఇళ్ళ నుండి బయటకు రావాలి,ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వండి,క్షేత్రస్థాయి లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.అత్యవసర పరిస్థితులు అయినందున సెలవులు రద్దు.అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులో ...

దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ.

వెంటనే ప్రధానిగా రాజీనామా చేయాలి.ఎన్టీఆర్ చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మ దహనం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ చేసిన ఓట్ల దొంగతనానికి నిరసనగా ...

భోకర్ నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా – యువకుడి అరెస్ట్….6.5 కిలోల గంజాయి స్వాధీనం.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నుంచి నిజామాబాద్ కుగంజాయి రవాణా చేస్తు క్రయ విక్రయాలు చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ...

ఐక్యతను చాటే  తిరంగా ర్యాలీ – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : నిజామాబాద్ నగరంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఇందూర్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నుండి తిలక్ గార్డెన్ వరకు ...