
MOHAMMAD ABDUL MUQEEM
4వ సబ్ జూనియర్ & సీనియర్ నేషనల్ తైక్వాండో చాంపియన్షిప్ 2025 – సెలక్షన్ ట్రయల్స్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : ఆదివారం – హైదరాబాద్ లోని కంబాట్ తైక్వాండో అకాడమీ లో రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుఱ్ఱం కృష్ణ, జెనరల్ సెక్రెటరీ మిర్ ...
ప్రభుత్వ పాఠశాలలను సెమిరెసిడెన్షియల్స్ గా మార్చాలి.
హైదరాబాద్ జై భారత్ ఆగస్టు 16 : డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ...
వరద ప్రాంతాలను పరిశీలించిన సబ్ కలెక్టర్.
బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : జుక్కల్ మద్నూర్ ప్రధానరహదారి మధ్యన ఉన్న అంతపూర్, తడ్గుర్ వాగులుపొంగి పొర్లుతున్నాయి.అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్, చిన్న ఎక్లారా గ్రామాల మధ్యలోఉన్నలో లెవెల్ వంతెనల ...
బాన్సువాడ లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.
బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు,రాష్ట్రవ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస రెడ్డి,రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి 69మందిలబ్ధి దారులకు ముఖ్యమంత్రి ...
దుర్గదేవి ఆలయానికి అన్ని విధాల సహకరిస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : నిజామాబాద్ నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ...
శ్రీరామ్ సాగర్ కు పోటెత్తిన వరద.
పోచంపాడు జై భారత్ ఆగస్టు 16 :ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ కు భారీగా వరద పోటెత్తింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 56,428 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 9గంటల ...
వాజ్ పేయి వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా వెల్లడించారు.భారతీయ జనతా పార్టీ ...
కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి ఆదర్శం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా నగరంలో దుబ్బ శ్రీకృష్ణ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు ప్రతేక పూజ కార్యక్రమాలు ...
ఎక్స్ ప్రెస్ బస్సులను ప్రారంభించిన పోచారం శ్రీనివాస్.
బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఎస్ ఆర్ టి సి) బాన్సువాడ డిపోకు కేటాయించిన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసు లను ...
చిన్న ఎక్లార గ్రామం జలమయం.. ఆందోళనలో ప్రజలు..
మద్నూరు జై భారత్ ఆగస్టు 16 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మద్నూర్ మండల పరిధిలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ...
















