MOHAMMAD ABDUL MUQEEM

మంజీరా నదిలో చిక్కుకున్న 400 గొర్రెలు, గొర్రెల కాపరులు

సహయక చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చిన అధికారులు, నాయకులు కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : కామారెడ్డి జిల్లా మంజీరా నదిలో గొర్రెల కాపరులు, గోర్రేలు చిక్కుకున్నాయి. మంజీరా ...

నిజాంసాగర్ ప్రాజెక్టు 7 గేట్ల ఎత్తివేత.

నిజాంసాగర్ జై భారత్ ఆగస్టు 18: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో సోమవారం ఉదయం 2 గంటలకు 7 వరద గేట్ల ద్వారా 58,500 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా ...

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ...

అనాధ అమ్మకు ఆపన్న హస్తంగా నేనున్నా అంటూ స్పందించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి

కామారెడ్డి జై భారత్ ఆగస్టు 18 : సోమవారం నాడు కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో గత పది రోజుల నుండి వానలో తడుచుకుంటూ ఉంటున్న వృద్ధురాలికి అండగా ఆపన్న హస్తం ...

ప్రజావాణికి 52 ఫిర్యాదులు సత్వరమే ఫిర్యాదులను పరిష్కరించాలి.కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు18 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ...

కేనటిక్ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నుడ చైర్మన్ కేశవ్ వేణు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : నిజామాబాద్ పట్టణం బోర్గాం వద్ద బాన్సువాడ రూరల్ మండలం ఇబ్రాహీంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి కెనెటిక్ గ్రీన్ ఎలెక్ట్రిక్ బైక్ (ఇవి) షో ...

సిఎంసి లో నాటకీయ పరిణామాలు. -డైరెక్టర్ గా అజ్జ, మంత్రి ల తొలగింపు.

చావనైనా చస్తాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళను మీడియా సమావేశంలో సిఎంసి చైర్మన్ షణ్ముఖ మహాలింగం. నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గత కొంత కాలంగా వివాదాస్పందంగా కొనసాగుతున్న డిచ్ పల్లి ...

సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు నివేదికలు అందించాలి–కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి ...

యూరియా పక్కదారి పట్టించే వారిపై ఉక్కుపాదం మోపాలి.

టాస్క్ ఫోర్స్ బృందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు. కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీ.సీలో మంత్రి తుమ్మల, సీ.ఎస్ వెల్లడి నిజామాబాద్ జై భారత్ ఆగస్టు ...

గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి –పోలీస్ కమిషనర్ వెల్లడి

ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూలమైన వినాయక చవితి జరుపుకోవాలి నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి అని విజ్ఞప్తి సంస్కృతి సంప్రదాయాలకు ...