
MOHAMMAD ABDUL MUQEEM
సుభాష్ నగర్ రామాలయంలో ‘తిరు’ కళ్యాణం వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ జిల్లా కేంద్రం సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో మాస కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ఛైర్ పర్సన్ సరళ మహేందర్ ...
ఈరోజే సిపి బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నట్టు కమిషనరేట్ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ...
అంతరాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్టు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. ఘరానా నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, ఎల్.రాజా వెంకట్ రెడ్డి ఏసీబీ ఎల్ రాజా వెంకటరెడ్డి ...
సంకట విమోచన హనుమాన్ మందిర్’ వినాయక్ నగర్ సభ్యుల విరాళం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. మాలాంటి వాళ్ళకై మానవతావాదులు మరింత మంది ముందుకు రావాలి-స్నేహ సొసైటీ శనివారం రోజు స్థానిక మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ...
అమ్రాద్ తండాలో కత్తిపోట్ల కలకలం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. మాక్లూర్ మండలం అమ్రాద్ లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమ్రాద్ తండాలో జ్యోతిరామ్ దంపతులు ...
చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. చోరీలకుపాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరులకు ...
ఎంపీ అరవింద్ మీడియా సమావేశం – అభివృద్ధి, రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, జిల్లా ...
బౌద్ధ ప్రార్థనా కేంద్రంలో బ్రాహ్మణుల నియామకానికి నిరసన తెలిపిన బుద్ధిస్ట్ సొసైటీ.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8.(షేక్ గౌస్) బిహార్ రాష్ట్రంలోని గయా మహాబోధి దేవాలయాన్ని బౌద్ధుల స్థానంలో బ్రాహ్మణులు నిర్వహిస్తున్నారనే కారణంగా బౌద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా నిరసన ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోరాటస్ఫూర్తితో శ్రామిక మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం..సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పద్మ శ్రీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. (ఫైసల్ ఖాన్) జగిత్యాలలో ఆశా వర్కర్ పై అత్యాచారం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి బాధితురాలికి సత్వర న్యాయం చేయాలి సిఐటియు జిల్లా ...
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక 8.(షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ...