
MOHAMMAD ABDUL MUQEEM
ట్రాఫిక్ సిబ్బందికి కంటి అద్దాలు ,వాటర్ బాటిల్స్ లను పంపిణీ చేసిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:20 నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ సిబ్బందికి ప్రతీదినం మండుటెండలో ఎండ తీవ్రతను తట్టుకొని విధులు నిర్వహిస్తూనారన్నా ఉద్దేశ్వంతో వారికి కంటికి చలువ దనమును ఇచ్చే ...
అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు – ప్రభుత్వ సలహా దారు , మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి: 20 (షేక్ గౌస్) వేసవి కాలం ప్రారంభం అయినందున తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను ...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-20 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్,. నిజామాబాదులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కచ్చియా మసీదులో సాయంత్రం ...
బట్టి బడ్జెట్ సబ్బండ వర్గాలను నిరాశపరిచింది — అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ ...
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన నలుగురు వ్యక్తులకు జైలు శిక్షా మరియు 9 మందికి జరిమానా: పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19 నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిదీ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి ...
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ని కలిసిన అదనపు డిసిపి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.ని మర్యాదపూర్వకముగా స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ...
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గారిని కలిసిన నిజామాబాదు ట్రైయినీ కలెక్టర్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి :-19 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్.ని మర్యాదపూర్వకముగా నిజామాబాదు ట్రైయినీ ...
నిజామాబాద్ ప్రజలను పూర్తిగా విస్మరించిన బడ్జెట్..బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-19 నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కొరకు ఒక్కరూపాయి కూడా కేటాయించకుండా ఇందూరు జిల్లా ప్రజలను బడ్జెట్ లో మరొకసారి మొండి చేయి చూయించిందని ...
తెలంగాణ బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమానికి సమతుల ప్రాధాన్యం – మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి : 19 (షేక్ గౌస్) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమానికి సమతుల ప్రాధాన్యత ఇచ్చిందని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ ...
పదవతరగతి విద్యార్థులతో ప్రత్యెక కార్యక్రమం– పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా రాయాలి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (కట్ట నరేష్ కుమార్ నాయక్) విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలలో విద్యాహక్కు చట్టం పై అవగాహన నిజామాబాద్ జిల్లాలో ...