
MOHAMMAD ABDUL MUQEEM
పహల్గాం మృతులకు సంతాపం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-24 ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ అమరులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సంతాపం తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ...
అహల్య భాయ్ జయంతి వేడుకల్లో హాట్ కామెంట్ చేసిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-24 ప్రగతి నగర్ మున్నూరు కాపు కల్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టి పి యు ఎస్ ) నిజామాబాద్ ...
మహనీయుల జయంతి వాల్ పోస్టర్లు ఆవిష్కరణ..
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 30న బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో మహనీయుల మహాత్మా ...
రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ ‘ ఇది తెలంగాణ సకలజనాభి ప్రాయం రేవంత్ ది దిక్చూచి లేని దిక్కుమాలిన పాలన
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 అవినీతి,అణచివేత,కేసులు, అరెస్టులు, భూకబ్జాలు తప్ప . అణాపైసంత అభివృద్ధి ఉందా? కేసీఆర్ హయాంలో ‘ ప్రతీ ఇంట్లో సంక్షేమం, ప్రతీ కంట్లో ...
సీతారాముల స్వామి ఆలయ కమిటీ గా జంగం శాంతయ్య
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :23 రూరల్ కాన్స్టెన్సీ డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఏకగ్రీవంగా జంగం శాంతయ్య ను సీతారాముల స్వామి ఆలయ ...
స్టేట్ మార్కులతో కాకతీయ ప్రభంజనం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ 22: మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థుల స్టేట్ మార్కులతో తమ సత్తా చాటారని కాకతీయ విద్యా ...
ఇంటర్ ఫలితాల్లో ఎస్సార్ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం-రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఎంపీసీ విద్యార్థిని
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :22 ఇంటర్ ఫలితాలలో నిజామాబాద్ లోని ఎస్సార్ కాలేజ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అత్యధిక మార్కులతో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. విద్యార్థుల ...
శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:22 ( షేక్ గౌస్) కోటగల్లిలోని శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ...
న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ :22 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, మంగళవారం రోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి.వి.ఎన్. భరతలక్ష్మి ...
నందిపేటలో ప్రారంభమైన రక్తదాన శిబిరం.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్) నందిపేట మండల కేంద్రంలోని శుఖిభవ హాస్పిటల్లో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్స్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభమైంది. ఈ ...