
MOHAMMAD ABDUL MUQEEM
నేటి నుండి మెండోరా మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4 రెండు రెవెన్యూ బృందాల నియామకం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు అందుబాటులో హెల్ప్ డెస్క్, వెరిఫికేషన్ ...
వెల్ నెస్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం జిల్లా కేంద్రంలోని నగర పాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్ నెస్ సెంటర్ ...
బ్రిడ్జిపై వడ్ల కుప్పలు – ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలా?
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే : 4 (షేక్ గౌస్) ఆలూరు నుండి ఆర్మూర్కు వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై ఓ రైతు వడ్లను ఆరబోశాడు. వడ్ల కుప్పలతో పాటు ...
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న స్నేహితులు 25 సంవత్సరాల తర్వాత స్నేహితులు అందరూ కలిసి వారు చదువుకున్న 1999-2000 వ సం. పదవతరగతికి ...
రెండవ టౌన్ ఎస్ఐగా సయ్యద్ ఇమ్రాన్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:1 నగరంలోని రెండవ టౌన్ నూతన ఎస్ఐ గా సయ్యద్ ఇమ్రాన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ యాసిర్ అరాఫత్ ...
రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ సీఎం: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:1 (షేక్ గౌస్) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు ...
టిమ్రీస్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్మూర్ గర్ల్స్లో పదవ తరగతి లో 100శాతం ఫలితాలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :1 ( షేక్ గౌస్) ఆర్మూర్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (టిమ్రీస్) గర్ల్స్ పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాలలో ...
పూర్వ విద్యార్థుల సమ్మేళనం – స్నేహబంధానికి ప్రతీక
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 27 స్నేహానికి అవధులు లేవని దూరప్రాంతాల నుండి చేరుకున్న మిత్రులు. గుర్తులు మిగుల్చుకున్న అందమైన మనసులు ఎన్నో. స్నేహబంధాన్ని మరింత ...
నగరంలో 7 కానిస్టేబుల్ లకు ప్రమోషన్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 నిజామాబాద్ లో 7 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన వారిని అభినందించిన పోలీస్ కమీషనర్ తెలంగాణ రాష్ట్ర ...
అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన హోటల్.. ఒకరికి జైలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచిన ఓ వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ...