MOHAMMAD ABDUL MUQEEM

వక్ఫ్ భూముల అమ్మకానికి కేంద్రం కుట్ర: ముస్లిం మహిళా నేతలు

వక్ఫ్ రక్షణలో మేము సైతం” అంటూ నిజామాబాద్‌లో ముస్లిం మహిళల భారీ నిరసన సభ. నిజామాబాద్ జై భారత్ మే:28  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త వక్ఫ్ బిల్లుపై ముస్లిం మహిళలు తీవ్ర ...

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ జై భారత్ మే :27 కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే వివాహవార్షికోత్సవాన్ని ...

29నుండి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం -డిఐఈఓ తిరుమలపుడి రవికుమార్

నిజామాబాద్ జై భారత్ మే:27  ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుండి ప్రారంభమవుతుందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. ఇంగ్లీష్, తెలుగు, ...

నందిపేటలో మహిళ దారుణ హత్య .

నందిపేట్ జై భారత్ మే:27(షేక్ గౌస్) నందిపేట మండలంలోని ఐలాపూర్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేశారు. బండరాళ్ల సమీపంలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య ...

ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ పద్ధతి ప్రారంభం

ఆర్మూర్ జై భారత్ మే :27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పరిపాలన లక్ష్యంగా డిజిటల్ వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఆర్మూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డిజిటల్ ...

వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం

నిజామాబాద్ జై భారత్ మే :27 వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.నగరంలోని నెహ్రూ పార్క్ నుంచి అర్సపల్లి ...

నిజామాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో మందుల తీవ్ర కొరత.

నెల రోజులుగా బీపీ మాత్రలు లేవు – రోగులు ఆవేదన నిజామాబాద్ జై భారత్ మే:27 (షేక్ గౌస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు ...

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య.

డిచ్పల్లి జై భారత్ (ఆర్మూరి గంగాధర్) నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర ధర్మరాజు అనే వ్యక్తి మంగళవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతుడి పొలం పక్కన ...

నందిపేట్ ముస్లిం కమిటీకి షౌకతుల్ బారీ ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నిక

నందిపేట్ జై భారత్ మే:25 ( షేక్ గౌస్ ) నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ గారు ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ షాదీఖానాలో ...

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.

నిజామాబాద్ జై భారత్ మే:24 ( షేక్ గౌస్) వానాకాలంలో సంభవించే అజమాయిషీ, వరదలు, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్, ...

error: Content is protected !!