NIZAMABAD

నిజామాబాద్ నగరంలో ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టీటీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. నగరంలో ...

నిజామాబాద్ నగరంలో ఆగని భూ కబ్జా ఖోరులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18. తప్పుడు పత్రాలతో అమాయక ప్రజల భూములను కబ్జా చేస్తున్న భూ కబ్జా ఖోరులు. నిజామాబాద్ నగరంలో  నాగారం శివారులోనీ 2164 సర్వే నంబర్ ...

జిల్లా ఆస్పత్రి లో తనిఖీలు నిర్వహించిన సూపరింటెండెంట్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 16. జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ శ్రీనివాస్. సూపరింటెండెంట్ గా తొలి రోజు గురువారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ...

నిజామాబద్ నగరంలో నంబర్ ప్లేట్ లేని 30 వాహనాలు మరియు 10 సౌండ్ పొల్యూషన్ వాహనాలు సీజ్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 14. ఈ రోజు నిజామాబాద్ RTC బస్ స్టాండ్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సబ్ ఇన్స్పెక్టర్ చంద్ర మోహన్, రహ్మతుల్లా మరియు సిబ్బంది ...

జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గా శ్రీనివాస్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ గా పిడియాట్రిక్స్ ప్రొఫెసర్ పీ.శ్రీనివాస్ ను నియమించినట్లు ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు ...

రోడ్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటోలలో డ్రైవర్ కి ఇరువైపుల అదనపు సీట్ల తొలగింపు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13 . ఈ రోజు నిజామాబాద్ బోధన్ బస్టాండు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, SI చంద్రమోహన్, రహమతుల్లా మరియు సిబ్బంది ట్రాఫిక్ నియమాలపైన ...

చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 7. నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ, IPS. ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి  ఆధ్వర్యంలో టాస్క్ ...

కొత్త సంవత్సరం సందర్బంగా సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 3. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో  సమీక్ష సమావేశం నిజామాబాద్ ...

జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 2.  ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. జాతీయ ...

నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే వారికి రూల్స్ ఇవే నిజామాబాద్ కమిషనర్ వెల్లడి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు ...

error: Content is protected !!