NIZAMABAD

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి: ట్రాఫిక్ ACP

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాద్ నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి నారాయణ మాట్లాడుతూ… ...

స్కూల్ ఆటో బోల్తా ఇద్దరు విద్యార్థులకు గాయాలు.

నిజామాబాద్  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోలో బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే.. నగరంలోని ...

కీటక జనీత వ్యాధులపై డి ఎం హెచ్ ఓ సమీక్ష.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ పి హెచ్ సి ల ల్యాబ్ ...

నగరంలో తొమిదిన్నర తులాల బంగారం చోరీ.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. నిజామాబాదులో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. అర్సపల్లి లో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా షేక్ ...

పిసిసి అధ్యక్షుడిని కలిసిన జిల్లా నాయకులు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 13. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను RTA సభ్యుడు రాజా నరేందర్ గౌడ్, సేవాదళ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ ...

శబ్-ఎ-బరాత్‌ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12. రాబోయే శబ్-ఎ-బరాత్‌ జగ్నే కి రా త్రి సందర్భంగా ముస్లిం భక్తులు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి వారి కోసం ప్రత్యేక దువాలు ...

విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి: డాక్టర్ వినయ్ ధన్ పాల్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కేలో భారత్ బహుమతుల ...

ఎన్నికల నియమావళీ ప్రకారం విధులు నిర్వహించలి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 11.  అధికారులకు దిశా _ “నిర్దేశం” చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తిగా ఎన్నికల ...

కాంగ్రెస్ మాట తప్పింది: బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 7.(షేక్ గౌస్) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి ...

పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు నేరం… శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి కావద్దు..జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. అయితే, పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటం వారి ప్రగతికి ప్రతిబంధకంగా ...

error: Content is protected !!