NIZAMABAD
క్యాన్సర్ పట్ల అవగాహన చేయడం అభినందనీయం–పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 18 : ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను నివారించవచ్చని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందు క్యాన్సర్ హాస్పటల్ ...
రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్.
నిజామాబాద్ జై భారత్ జూలై 17: నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ ఎస్ఐ గా సయ్యద్ ముజాహిద్ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ గా పనిచేసిన సయ్యద్ ఇమ్రాన్ నేరేడి గోండ పోలీస్ స్టేషన్ ...
జక్రాన్పల్లి దళిత మహిళకు ఇప్పటికైనా న్యాయం జరిగేనా?
నిజామాబాద్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి గ్రామ దళిత మహిళ శ్రావంతి కుటుంబానికి గత ఆరు నెలలుగా ఎదురవుతున్న సామాజిక బహిష్కరణ అంశంపై చివరకు అధికారులు ...
ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని అభినందించిన పోలీసు కమిషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 8 : తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారనంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా ప్రమోషన్ పొంది మంగళవారం నిజామాబాద్ పోలీస్ ...
పోలీస్ కమిషనర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్.ఐలు
నిజామాబాద్ జై భారత్ జూలై 8: మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు వరిధిలోని మొదటి సారి పోలీస్ స్టేషన్ ఎస్.ఐలు గా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ ను ...
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫరూఖ్ నియామకం
నిజామాబాద్ జై భారత్ జూలై 8 : నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ యువజన క్రీడల శాఖ స్విమ్మింగ్ పూల్ కోచ్ గా మొహ్మద్ ఫారూఖ్ నియమితులయ్యారు. ఆయన హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో స్విమ్మింగ్ ఈవెంట్లో ...
ప్రజావాణి కార్యక్రమంలో 27 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 7: సోమవారం నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమీషనర్. సాయి చైతన్య, ఐ.పి.ఎస్. ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా ...
CCRB సెక్షన్ ను పర్యవేక్షించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జై భారత్ జూలై 7:సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పోలీస్ కార్యాలయంలోని CCRB సెక్షన్ ను పర్యవేక్షించడం జరిగింది.సమీక్షలో భాగంగా , కమిషనర్ అఫ్ పోలీస్ ...
మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్
నిజామాబాద్ జై భారత్ జూలై 7: ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు , భవిష్యత్తు లో వచ్చే ఎన్నికలను ...
నిజామాబాద్ లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్.రోడ్ల పై ఉన్న వస్తువులను తొలగించిన ట్రాఫిక్ అధికారులు.
నిజామాబాద్ జై భారత్ జూలై 3: నిజామాబాద్ పట్టణంలో రోడ్లపై ఏర్పడుతున్న అడ్డంకులు తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ వలీ, సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు ...