రాజకీయాలు

ఆర్వోబీల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి–ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ను కోరిన ఎంపీ అర్వింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29: (నవీన్ కుమార్) బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కని, వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ ...

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28: (నవీన్ కుమార్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నా నిజామాబాద్ ...

ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఆమోదించండి: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 28 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను తక్షణమే ఆమోదించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి ఛైర్మన్కు ...

జిల్లాలో 31వ తేదీ నుంచి ‘యూనిటీ మార్చ్– ఎంపీ అర్వింద్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ : 28 (నవీన్ కుమార్) సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎంపీ అర్వింద్ కోరారు. నగంరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆయన ...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది–రూరల్ ఎమ్మెల్యే  భూపతిరెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్ ...

బిఆర్ఎస్ నుండి బిజెపిలో భారీగా చేరిన యువకులు

కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ పై జెండా ఎగరేస్తాం ఎమ్మెల్యే ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27: (నవీన్ కుమార్) ఆర్మూర్ పట్టణానికి ...

మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వీక్షించిన  అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : (నవీన్ కుమార్) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 127వ “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని ...

మన్ కీ బాత్‌: కొమురం భీంను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్ర బ్యూరో జై భారత్  దినపత్రిక అక్టోబర్ 26 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఛఠ్ పూజ ...

ఇద్దరికీ పరీక్షే! జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావుకు కీలకం.

సత్తా చాటేందుకు శ్రమిస్తున్న ద్వయం తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి పెను సవాల్‌గా మారింది. ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ...

ఢిల్లీకి బయలుదేరిన సీఎం.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 25 :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిశంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల నియామకాలపై అఖిల భారత కాంగ్రెస్ ...