రాజకీయాలు

అర్బన్ సమస్యలపై అసెంబ్లీలో గళం వినిపించిన ఏం ఎల్ ఏ ధన్పల్.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 18:(షేక్ గౌస్) నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పల్ సూర్యనారాయణ అసెంబ్లీలో జిల్లాలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై స్పష్టత ...

పసుపు రైతుల గోడు పట్టదా పసుపు బోర్డు ఎక్కడ ఉంది ? మద్దతూ ధర లేక అల్లాడుతున్నా బీజేపీ కి పట్టదా ? ఖబర్దార్ దినేష్ కులాచారి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:13 పసుపు బోర్డు తెచ్చామని గప్పాలు కొడుతున్న బిజెపి నాయకులు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప ...

జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి13: నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ...

నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జిగా విగ్నేష్ యాదవ్ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర  ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై అహర్నిశలు కష్టపడే కార్యకర్తలకి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని నమ్మకాన్ని కలిగిస్తూ గురువారం తెలంగాణ ప్రదేశ్ యూత్ ...

తప్పుడు కూతలు కుస్తే తాట తీస్తాం” – డి సి సి , కార్పొరేషన్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ...

గవర్నర్ చేత అసత్యాలు పలికించిన కాంగ్రెస్… అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:12 నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని ఆయన ...

పసుపు రైతులు ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 11: నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ? గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ...

జవహర్ నవోదాయ పై ఎం పి అరవింద్ తప్పుడు నిందలు – డి సి సి మోహన్ రెడ్డి.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9.(షేక్ గౌస్) నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై జిల్లా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. పసుపు ధరలు పడిపోతున్న ...

నవోదయ విద్యాలయంపై అరవింద్ విషప్రచారం..నిజామాబాద్ పార్లమెంటుకు ఒక్క ఇండస్ట్రీనైనా తీసుకొచ్చావా..?సుదర్శన్ రెడ్డి పై ఎంపీ అరవింద్ దిగజారుడు మాటలు..నూడా చైర్మన్ కేశ వేణు..

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 9. సుదర్శన్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోం.. తహర్విన్ బిన్  హమ్దాన్. జవహర్ నవోదయ విద్యాలయం జిల్లాకు మంజూరు చేసినట్టే చేసి దానిపై కాంగ్రెస్ ...

ఎంపీ అరవింద్ మీడియా సమావేశం – అభివృద్ధి, రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 8. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, జిల్లా ...

error: Content is protected !!