రాజకీయాలు

గాడ్కోల్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి

నిజామాబాద్  బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : ( నవీన్ కుమార్) సిరికొండ మండలంలోని గాడ్కోల్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార ...

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్ జీవో జారీ .

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 22 : రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను ...

నందిపేట్ సర్పంచ్‌గా ఎర్రం సిలిండర్ లింగం ఘన విజయం

1749 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు నందిపేట ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18 : ( షేక్ గౌస్) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎర్రం సిలిండర్ లింగం ఘన విజయం ...

నందిపేట్ మండలంలో ముస్లింల రాజకీయ వికాసానికి చారిత్రక ఘట్టం

నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18 : (షేక్ గౌస్) నందిపేట్ మండలంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు ముస్లిం సమాజంలో పెరుగుతున్న రాజకీయ చైతన్యం, ఐక్యతకు స్పష్టమైన నిదర్శనంగా ...

పోచంపాడ్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.సర్పంచ్ అభ్యర్థి గా కే రాజు.

డిజిటల్ ప్రచారం – డోర్ టు డోర్ క్యాంపెయిన్‌తో దూసుకుపోతున్న కే రాజు. డాక్టర్ మిస్బా, అష్రఫ్ ఖాన్ ఆద్వర్యం లో ఇంటింటా ప్రచారం పోచంపాడ్ గ్రామం | ప్రత్యేక కథనం.. పోచంపాడ్ ...

రెండవ విడత పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : (నవీన్ కుమార్) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ...

ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి–సి పి సాయి చైతన్య

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : గ్రామపంచాయతీ ఎన్నికలు రెండవ విడత నిర్వహణలో భాగంగా నిజామాబాదు డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ ...

కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో రెండవ విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండవ విడత ఎన్నికలు ...

ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి.

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : ఎన్నికలు పక్కాగా నిర్వహించాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సూచించారు. ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఎన్నికల అధికారులతో ఆదివారం బోధన్ సబ్ ...

వసతి గృహాల అభివృద్ధి కోసం కృషి చేయాలి–పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : విద్యార్థుల అభ్యున్నతి, వసతి గృహాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.ఆదివారం నగరంలోని పద్మశాలి విద్యార్థి ...