రాజకీయాలు
మంత్రి పదవి రగడ.. బోధన్లో రాజీనామాల ప్రకంపనలు.
ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుచరుల రాజీనామాలు! రేపు బోధన్ బంద్ కి పిలుపు బోధన్ జై భారత్ జూన్ 9: (షేక్ గౌస్) బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో ...
బీఆర్ఎస్ దెయ్యం కాదు… తెలంగాణ ఉద్యమపు అగ్ని!” – మాజీ ఏం ఎల్ ఏ జీవన్ రెడ్డి కౌంటర్.
రేవంత్ రెడ్డి నిజమైన కొరివి దెయ్యం… కేసీఆర్ను తిట్టి తెలంగాణ ద్రోహిగా మిగులవద్దు హైదరాబాద్ జై భారత్ జూన్ : 6 తెలంగాణ ఉద్యమానికి అంకితమైన బీఆర్ఎస్ను ‘దెయ్యాల సమితి’గా అభివర్ణించిన సీఎం ...
ఎంపిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గంగాధర్
నిజామాబాద్ జై భారత్ జూన్:4 నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ ...
నందిపేట్ ముస్లిం కమిటీకి షౌకతుల్ బారీ ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నిక
నందిపేట్ జై భారత్ మే:25 ( షేక్ గౌస్ ) నందిపేట్ గ్రామ ముస్లిం కమిటీకి నూతన అధ్యక్షుడిగా షౌకతుల్ బారీ గారు ఆదివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ షాదీఖానాలో ...
బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీపై జీవన్ రెడ్డి ధ్వజం.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :22 ( షేక్ గౌస్) బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ...
మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ -నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు.రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ...
దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజీవ్ గాంధీ -బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 21 భారత రత్నా రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఆ మహనీయుడి చిత్రపటానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూలమాల ...
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 మంది ...
కాంగ్రెస్ గిరిజనుల పార్టీ రూరల్ ఎమ్మెల్యే చొరవతో తండాలో 60 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ధర్పల్లి మండలంలోని మొండి చింతల తండా లో నూతనంగా నిర్మించిన జగదంబా మాతా ఆలయ ప్రారంభోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ...
సృజనాత్మకతకు వేదిక ‘యువ కెరటాలు’ కవి సమ్మేళనం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ యువ కెరటాలు ” శీర్షికన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ...