నగర వార్తలు

హనుమాన్ శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ మరియు కమాండ్ కంట్రోల్ రూమ్ లోని CC కెమెరాల ద్వారా వీక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:12 నేడు నిజామాబాద్ నగరం యందు హనుమాన్ శోభాయాత్ర నీలకంఠేశ్వర్ దేవాలయం నుండి RR చౌరస్తా వరకు గల ఏర్పాట్లను *నిజామాబాదు పోలీస్ కమీషనర్ ...

హనుమాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహాణకై 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:11 నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిదిలోని ఈ  నెల 12న నిర్వహించే హనుమాన్ జయంతి, శోభాయాత్ర అన్నదాన కార్యక్రమాలు ...

వక్ఫ్ సవరణ బిల్లు రద్దు చేయాలని ఈరోజు నిజామాబాద్ నగరంలో ప్రతి మస్జిద్ ల లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 11 శుక్రవారం నమాజు తర్వాత ప్రతి ఒక్క మసీదులలో వక్ఫ్ బోర్డు నిరాసన వ్యక్తం చేయాలని. ముస్లిం పర్సనల్ లా కమిటీ ...

నిజామాబాద్ జిల్లా వాహనదారులకు పలు సూచనలు వెల్లడించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 6 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి  సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో కొందరు వాహనదారులు ఎలాంటి అనుమతులు లేకుండా, మరియు అర్హతలు ...

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్ 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 30 ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలుపుతున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ముస్లిం ప్రజలందరికి మార్చ్ 31న ...

పోలీస్ సిబ్బంది కి దర్బార్ కార్యక్రమం నిర్వహించిన పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:29 ఆర్మూడ్ రిజర్వ్  మరియు హోమ్ గార్డ్స్  సిబ్బందికి గల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న పోలీస్ కమీషనర్ నేడు నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ...

నగరంలో కమిషనర్ పి సాయి చైతన్య ఫుట్ మార్చ్ పర్యటన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 28 రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విదా ) సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన  పోలీస్ కమీషనర్ ఈరోజు జుమ్మాతుల్ ...

నిజామాబాద్ నగరం చంద్రశేఖర్ కలోనీ ఖైరుల్ ఆనం మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27 42 డివిజన్ ఇంచార్జీ నూర్ ఓద్దిన్ , 41 డివిజన్ ఇంచార్జీ సాబిర్, ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం ...

మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ సీపీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్  రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో గురువారం ...

సెర్ప్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక:-27 పెండింగ్ కమీషన్ బకాయిలు ఐకెపి సంఘాలకు చెల్లించేలా చర్యలు కుట్టు కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు సైతం చేపట్టాలి నవంబర్ వరకు జిల్లా ...

error: Content is protected !!