నగర వార్తలు
నగరంలో కమిషనర్ పి సాయి చైతన్య ఫుట్ మార్చ్ పర్యటన
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్: 28 రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విదా ) సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమీషనర్ ఈరోజు జుమ్మాతుల్ ...
నిజామాబాద్ నగరం చంద్రశేఖర్ కలోనీ ఖైరుల్ ఆనం మస్జిద్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27 42 డివిజన్ ఇంచార్జీ నూర్ ఓద్దిన్ , 41 డివిజన్ ఇంచార్జీ సాబిర్, ఆద్వర్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లిం ...
మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిజామాబాద్ సీపీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:27 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఇఫ్తార్ విందులో గురువారం ...
సెర్ప్ లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక:-27 పెండింగ్ కమీషన్ బకాయిలు ఐకెపి సంఘాలకు చెల్లించేలా చర్యలు కుట్టు కేంద్రాల ద్వారా ప్రైవేటు ఆర్డర్లు సైతం చేపట్టాలి నవంబర్ వరకు జిల్లా ...
ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం వన్ టైం సెటిల్మెంట్. ఒకే విడతలో చెల్లిస్తే 90 శాతం బకాయి వడ్డీ మాఫీ వర్తింపు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (తెలంగాణ పత్రిక) మార్చ్:-26 కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ ను అమలు ...
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం-జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రాజీవ్ యువ వికాసం” స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ ...
ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-26 రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా ...
రాజీవ్ యువ వికాసం పథకం లో ఎస్సీ,ఎస్టీలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:24 (గంగాధర్) ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యాలయంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ...
జర్నలిస్టుల మతసామరస్య కార్యక్రమాలు అభినందనీయం – ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హాందాన్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ :23 జర్నలిస్టులు మతసామరస్యాన్ని ప్రోత్సహిస్తూ తమ ప్రెస్ క్లబ్ను భిన్న మతాల అనుబంధానికి వేదికగా నిలిపి, వివిధ పండుగలను నిర్వహించడం అభినందనీ యమని ...
అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దు – ప్రభుత్వ సలహా దారు , మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి: 20 (షేక్ గౌస్) వేసవి కాలం ప్రారంభం అయినందున తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను ...