నగర వార్తలు

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ. జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జై భారత్ జూన్, 12 : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర ...

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మార్పు –  నూతన కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి .

నిజామాబాద్ జై భారత్ జూన్ 12: (షేక్ గౌస్)  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ జిల్లా కలెక్టర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో నిజామాబాద్ ...

ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూన్ 11: తెలంగాణ రాష్ట్ర డి.జి.పి  ఆదేశానుసారంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన సిబ్బంది నేడు నిజామాబాదు పోలీస్ కమిషనర్  ...

తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహించండి పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : 6వ జూనియర్ అండర్ 17 బాక్సింగ్ ప్రారంభ పోటీలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ .ఇట్టి క్రీడలు మంగళవారం నాడు సాయంత్రం సమయంలో జిల్లా ...

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూన్:1 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.భద్రతా ...

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్

నిజామాబాద్ జై భారత్ జూన్:1 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ...

వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు – జెఏసీ హెచ్చరిక

నిజామాబాద్ జై భారత్ జూన్:1(షేక్ గౌస్) ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల భాగంగా వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆదివారం నాడు ...

వక్ఫ్ భూముల అమ్మకానికి కేంద్రం కుట్ర: ముస్లిం మహిళా నేతలు

వక్ఫ్ రక్షణలో మేము సైతం” అంటూ నిజామాబాద్‌లో ముస్లిం మహిళల భారీ నిరసన సభ. నిజామాబాద్ జై భారత్ మే:28  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త వక్ఫ్ బిల్లుపై ముస్లిం మహిళలు తీవ్ర ...

వక్ఫ్ బోర్డు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వం

నిజామాబాద్ జై భారత్ మే :27 వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు.నగరంలోని నెహ్రూ పార్క్ నుంచి అర్సపల్లి ...

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.

నిజామాబాద్ జై భారత్ మే:24 ( షేక్ గౌస్) వానాకాలంలో సంభవించే అజమాయిషీ, వరదలు, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్, ...

error: Content is protected !!