విద్య

రుద్రూర్ పాఠశాలలో విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. ఈ రోజు నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కె జి వి పీ రుద్రూర్ పాఠశాలకు సందర్శించడమైనది, ఈ సందర్భంగా విద్యార్థులకు ...

జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్లు మరియు డిగ్రీ లెక్చరర్ లను రెగ్యులర్ చేయడంపై హైకోర్టు తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్తాం  

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 21. కాంటాక్ట్ లెక్చర్లను పర్మనెంట్ చేయడంపై హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు పట్టభద్రులు అసంతృప్తి లోనయ్యారని గత ప్రభుత్వ మాదిరిగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ...

సంక్షేమ హాస్టళ్లకు పర్మినెంట్ వార్డెన్ లను నియమించాలి. PDSU(S) – TSP విద్యార్థి సంఘాల డిమాండ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 20. స్థానిక బీర్కూర్ మండల కేంద్రంలో గల బీసీ బాలుర వసతిగృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU(S)-TSP ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ...

రాష్ట్ర స్థాహి అండర్ 14 వాలీబాల్ బాలుర విజేత ఖమ్మం,బాలికల విభాగంలో నిజామాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ . బహుమతులు ప్రధానం చేసిన తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్లో జరుగుతున్న అండర్ ...

కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. కామారెడ్డి జిల్లా లో విద్యార్థినుల తల్లిదండ్రులు  కొరడం తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ...

భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాల ఆవిష్కరణ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. ఈరోజు ముదకపల్లి గిరిజన హాస్టల్ విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకుడు మాజీ కౌన్సిలర్ ...

TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు మరో అప్డేట్… వెబ్‌సైట్‌లో ‘ఎడిట్ ఆప్షన్’ వచ్చేసింది..!

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. తెలంగాణ టెట్ -2 దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ ...

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి టి.ఎస్.పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 16. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యా సంస్థల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో ...

సేవా సంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం లో నెహ్రూ యువ కేంద్రం మరియు సేవా సంగ్ ఫ్రెండ్స్ ...

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12 . భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను నవంబరు 11 న బాల్కొండ మైనార్టీ ...

error: Content is protected !!