విద్య
మహిళా పోలీస్ సిబ్బందికి స్కిల్స్ డెవలప్మెంట్
నిజామాబాద్ జై భారత్ జూలై 7: ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమములు , భవిష్యత్తు లో వచ్చే ఎన్నికలను ...
ఏపీజే కలాం ను ఆదర్శంగా తీసుకొని దేశసేవకు సిద్ధపడాలి– ఈరవర్తి రాజశేఖర్.
టాప్ మెరిట్ విద్యార్థులకు జమాత్ ఏ ఇస్లామీ హింద్ తరపున అవార్డుల ప్రదానం. ఆర్మూర్ జై భారత్ జూలై 1: (షేక్ గౌస్) ‘‘ప్రతి విద్యార్థి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ...
జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలి టిడబ్ల్యుజె ప్రతినిధుల వినతిపత్రం.
నిజామాబాద్ జై భారత్ జూన్ 12 : జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిడబ్ల్యుజె) జిల్లా ప్రతినిధులు జిల్లా విద్యాధికారి ...
SSC పరీక్ష సందర్భంగా సెక్షన్ 163 BNSS అమలు– పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ జై భారత్ మే:30 సెకండరి స్కూల్ సర్టిఫికెట్ అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్ష జూన్ – 2025 నిర్వహణ కోసం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తేది : 3-06-2025 నుండి తేది ...
29నుండి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం -డిఐఈఓ తిరుమలపుడి రవికుమార్
నిజామాబాద్ జై భారత్ మే:27 ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుండి ప్రారంభమవుతుందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. ఇంగ్లీష్, తెలుగు, ...
గ్రామ పాలన అధికారుల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ జై భారత్ మే:23 గ్రామ పాలన అధికారుల నియామకం కోసం ఈ నెల 25న (ఆదివారం) జరిగే రాత పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ...
ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4 చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న స్నేహితులు 25 సంవత్సరాల తర్వాత స్నేహితులు అందరూ కలిసి వారు చదువుకున్న 1999-2000 వ సం. పదవతరగతికి ...
టిమ్రీస్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆర్మూర్ గర్ల్స్లో పదవ తరగతి లో 100శాతం ఫలితాలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :1 ( షేక్ గౌస్) ఆర్మూర్లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (టిమ్రీస్) గర్ల్స్ పాఠశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి ఫలితాలలో ...
పూర్వ విద్యార్థుల సమ్మేళనం – స్నేహబంధానికి ప్రతీక
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ : 27 స్నేహానికి అవధులు లేవని దూరప్రాంతాల నుండి చేరుకున్న మిత్రులు. గుర్తులు మిగుల్చుకున్న అందమైన మనసులు ఎన్నో. స్నేహబంధాన్ని మరింత ...
స్టేట్ మార్కులతో కాకతీయ ప్రభంజనం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్ 22: మంగళవారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కాకతీయ విద్యా సంస్థల విద్యార్థుల స్టేట్ మార్కులతో తమ సత్తా చాటారని కాకతీయ విద్యా ...