విద్య
పోటీ ప్రపంచానికి దీటుగా పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 కాకతీయ విద్యార్థుల ప్రతిభపై ప్రశంసల జిల్లు -జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ నేటి ప్రపంచ పొటికి దీటుగా విద్యార్థులు తమ ప్రతిభ పాటవాలను ...
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-22 జరుగుతున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ జిల్లా కేంద్రంలోని పరీక్షలు జరుగుతున్న ...
పదవతరగతి విద్యార్థులతో ప్రత్యెక కార్యక్రమం– పదవ తరగతి పరీక్షలను విజయవంతంగా రాయాలి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:19 (కట్ట నరేష్ కుమార్ నాయక్) విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ ప్రభుత్వ పాఠశాలలో విద్యాహక్కు చట్టం పై అవగాహన నిజామాబాద్ జిల్లాలో ...
నందిపేటలో అనుమతి లేని పాఠశాలలో అడ్మిషన్లు నిలిపివేయాలని వినతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ( షేక్ గౌస్) నందిపేట మండలంలో నిర్మాణంలో ఉన్న ఎస్ఎస్ఆర్ ప్రైవేట్ పాఠశాలకు అనుమతి లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించారని విద్యార్థి జన సమితి నాయకులు ...
పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరు మార్పు.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరుమార్పు వైశ్య జాతికే అవమానమని నిజామాబాద్ ఆర్యవైశ్యులు ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు పేరుమార్పుపై ...
నగరంలో ఇంటర్ పరీక్షలు.. 652 మంది గైర్హాజరు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 7. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు 652 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డి ఐ ...
ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 6. 420 మంది విద్యార్థులు గైర్హాజరు. జిల్లాలో తొలి మాల్ ప్రాక్టీస్ కేసు. ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారం రెండవ సంవత్సరం తెలుగు, ...
మేఘనా ఇన్ స్ట్యూట్ ఫ్యాషన్ షోలో ముఖ్యాఅతిథిగా ఇర్ఫాన్ వూషూ.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 16. 2వ జాతీయ డెంటల్ కన్వెన్షన్ నిజామాబాద్ మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్లో నిర్వహించా బడిన ఫ్యాషన్ షోలో ఇర్ఫాన్ వూషూ ...
నిజామాబాద్లో CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక షేక్ గౌస్ : దేశవ్యాప్తంగా CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా విద్యార్థులు ఉదయమే ...
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలి: డాక్టర్ వినయ్ ధన్ పాల్.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 12. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహించిన కేలో భారత్ బహుమతుల ...