నేరాలు

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 21 ( షేక్ గౌస్) నిజామాబాద్, ప్రతినిధి: మాక్లూర్ మండలంలోని గొత్తుముకుల గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగమోహన్‌ను రూ.18,000 లంచం తీసుకుంటున్న ...

ఎక్సైజ్ పోలీసుల నిర్వాకం.. అమాయకుడిని తప్పుడు కేసులో ఇరికించే యత్నం.. విచారణలో వెలువడిన తెర వెనుక సత్యం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 21 నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు ఓ వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించేందుకు యత్నించారు. చివరికి సదరు వ్యక్తి గట్టిగా నిలదీయడంతో ...

కోర్టులో ఉద్యోగం పేరిట ఘరానా మోసం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ●నకిలీ ఆర్డర్ కాపీతో బురిడీ కొట్టించిన వైనం ●న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఉద్యోగం ...

ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 రాష్ట్ర రాజధాని పాతబస్తీలో నిన్న అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధకు గురిచేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఈ మేరకు ...

అధిక వడ్డీ వసూలు..కానిస్టేబుల్ పై కేసు నమోదు 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్  తెలుగు దినపత్రిక మే:18 అధిక వడ్డీ వసూలు చేస్తున్నకానిస్టేబుల్ పై నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆరిఫ్ తెలిపారు. పోలీసుల కథనం ...

నిజామాబాద్ నగరంలో దొంగల బీభత్సం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని వన్ టౌన్ పరిధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల ఆర్కే ...

అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచిన హోటల్.. ఒకరికి జైలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:24 అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచిన ఓ వ్యక్తికి న్యాయస్థానం జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ...

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ టీం మెరుపు దాడి : పోలీస్ కమీషనర్ వెల్లడి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి.సాయి చైతన్య, IPS.,  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రావు సార్ ...

భీoగల్ పోలీస్ స్టేషను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 నేడు నిజామాబాద్  పోలీస్ కమిషనర్  పి.సాయి చైతన్య, ఐ.పి.యస్  భీoగల్ పోలీస్ స్టేషన్ ను పర్యవేక్షించడం జరిగింది.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ...

డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్షా

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:17 డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురికి జైలు శిక్షా మరియు ఐదుగురికి జరిమానా  మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 12 మందికి ట్రాఫిక్ ...

error: Content is protected !!