ప్రమాదాలు
చిన్న ఎక్లార గ్రామం జలమయం.. ఆందోళనలో ప్రజలు..
మద్నూరు జై భారత్ ఆగస్టు 16 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మద్నూర్ మండల పరిధిలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ...
లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి ...
నందిపేట్లో అగ్ని ప్రమాదం – జమాత్ ఏ ఇస్లామి హింద్ అండ.
నందిపేట్ జై భారత్ ఆగస్టు 12: (షేక్ గౌస్) నందిపేట్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం ఇంటి సామానులు మొత్తం కాలిపోయాయి. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.విషాదకర ...
ప్రైవేట్ హాస్పిటల్స్ ఐ ఆర్ ఏ డి యాప్లో నమోదు -ప్రమాద నివారణకు సాంకేతిక ముందడుగు
నిజామాబాద్ జై భారత్ జూలై 30 : మినిస్ట్రీ అఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మరియు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డేటాబేస్ (ఐ ఆర్ ఏ ...
భారీ ఈదురు గాలులు వీచిన సందర్భంగా పోలీస్ కమిషనర్ పర్యవేక్షణ
నిజామాబాద్ జై భారత్ జూన్ 10 : నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని సోమవారం రాత్రి విసిన భారీ ఈదురు గాలులకు ఎన్నో భారీ చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు నేలకు వరగడంతో ...
తల్వేద రోడ్డుపై చెట్టు పడిపోవడంతో – వేగంగా స్పందించిన నందిపేట్ పోలీసులు
నందిపేట్ జై భారత్ జూన్ 9: ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి బలమైన గాలుల కారణంగా చెట్లు రోడ్డుపై ...
తల్వేద నుండి నందిపేట్ వెళ్లే రోడ్లలో చెట్టు పడిపోవడంతో తీవ్ర అసౌకర్యాలు
నందిపేట్ జై భారత్ జూన్ 9:(షేక్ గౌస్) తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఓ పెద్ద చెట్టు అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటన సోమవారం రాత్రి ...
మున్సిపల్ వాహనం బోల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్ని చౌరస్తా నుండి ఇంద్రపూర్ రోడ్డు దుస్థితి
పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జై భారత్ మే :23 వర్ని చౌరస్తా నుండి ఇంద్రాపూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజా ప్రతినిధులు ఎందరు మారిన రోడ్డు తలరాత మాత్రం మారడం ...
ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:18 రాష్ట్ర రాజధాని పాతబస్తీలో నిన్న అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధకు గురిచేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఈ మేరకు ...
స్కూల్ ఆటో బోల్తా ఇద్దరు విద్యార్థులకు గాయాలు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి13. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థుల ఆటోలో బోల్తా పడింది. ఈ ఘటన నగరంలోని సుభాష్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్ళితే.. నగరంలోని ...
















