MOHAMMAD ABDUL MUQEEM

ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ .నేడు నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ శ్రీమతి సిహెచ్ సింధు శర్మ ఐపీఎస్ మాట్లాడుతూ ప్రజలందరికి అక్టోబర్ 31న జరుపుకునే దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ...

పోలీస్ కమిషనరేట్ లో స్వచ్చంద పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం నిర్వహించారు

ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) శ్రీ బి. కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవివిరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, ...

ప్రారంభమైన ఏఐటియుసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నేడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ముందు ఏఐటియుసి105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య ప్రారంభించడం జరిగింది నేడు, రేపు ఈ వేడుకలు ఏఐటియుసి అనుబంధరంగాల కార్యాలయాల ...

బీసీ కమిషన్ ను ప్రశ్నించిన అబ్బ గోని అశోక్ గౌడ్

మంగళవారం నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన కోసం నిజాంబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ మరియు సభ్యుల ...

కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం పోల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫతేనగర్ డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ...

సంస్కృతి

దండారి ఉత్సవాలకు 15వేల మంజూరు: సంస్కృతి

Headlines: సంస్కృతి – సంప్రదాయాలను మరవద్దని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరిక దండారి ఉత్సవాలకు 1.50 కోట్ల నిధులు మంజూరు అదివాసీ సంప్రదాయాలను సురక్షితంగా ఉంచేందుకు ఎమ్మెల్యే పిలుపు తరతరాలుగా ఆచరిస్తున్న ...