
MOHAMMAD ABDUL MUQEEM
డిప్యూటీ అధికారికి వినతి పత్రం అందజేసిన గ్రామ పరిరక్షణ కమిటీ
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 : భూ కబ్జా దారులు ఏక్కడ చూసిన ప్రభుత్వ భూములను వదలడం లేదు దీనికి తోడు అధికారులు కుమ్మక్కై పట్టాలు చేయడం రిజిస్ట్రేషన్ ...
బాల్కొండలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2 : కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ అన్న గారి చొరవతో బాధితురాలు జె జ్ఞానేశ్వర్ 60000, బి నరేష్ ...
రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య, అక్కను చంపిన తమ్ముడు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 2. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణిని, ...
ములుగు జిల్లా ఏటూరు నాగారంలో భారీ ఎన్కౌంటర్ ఏడుగురు మావోయిస్టుల మృతి
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ...
బల్కొండ మండలంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరిగింది.విద్యాశాఖ ...
కాకతీయ స్కూల్ మరియు కాలేజ్ పై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1.నిజామాబాద్ నగరం లో 9వ తరగతి చదువుతున్నటువంటి శివ జశ్విత్ అనే విద్యార్థి దగ్గు జ్వరంతో బాధపడుతున్నా కానీ యాజమాన్యం కి ఇసువంతా కూడా ...
పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా K.T.R కాలనీలో సదస్సు నిర్వహించిన M.R.O భగవాన్ రెడ్డి ,c.i పెండ్యాల దేవేందర్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్.మహబూబాబాద్ జిల్లా కేంద్రం 17వ వార్డు K.T.R కాలనీలో MRPS జాతీయ కార్యదర్శి కోండ్ర ఎల్లయ్య ఆధ్వర్యంలో పౌర హక్కుల సదస్సులు నిర్వహించిన M.R.O భగవన్ ...
రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన మెదక్ రగ్బీ టీమ్
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 1. మెదక్ జిల్లా చేగుంట లో 5వ తేది నాడు చెగుంట లోని ప్రభుత్వ జూనియర్ కాలేజి గ్రౌండ్లో జరిగిన ఉమ్మడి మెదక్ ...
బాల్కొండ మండల కేంద్రంలో DSP మండల కమిటీ ఆధ్వర్యంలో వన్నెల్ బీ x రోడ్ వద్ద ధర్మ సమాజ్ పార్టీ – ధర్నా నిర్వహించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 29. బాల్కొండ మండల అధ్యక్షులు నిశాంత్ మహారాజ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద, మధ్యతరగతి వర్గాలైన BC,SC,ST & ...
డ్రైనేజీలో పడి చిన్నారి మృతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28. నాలుగేళ్ల చిన్నారి మట్ట ధనశ్రీ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఏడు ఫీట్ల లోతుగా ఉన్నా డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఆర్మూర్ పట్టణం 35వ ...
















