MOHAMMAD ABDUL MUQEEM

రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. బాన్సువాడ పట్టణం రాజారాం దుబ్బ బుడగ జంగం కాలనిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ ...

పాటలు అంబేడ్కరైట్ ఉద్యమంలో ఆయుధాలు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ మహారాష్ట్ర దళిత ఉద్యమానికీ ఆజ్యం పోసిన ప్రఖ్యాత వాగ్గేయకారుడైన దివంగత విఠల్ ఉమప్ గారొకరు. అయితే వారి కుమారుడు సందీప్ ఉమప్ తో గురువారం ...

మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమ తొలగింపులు ఆపాలి 

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13.  ఆర్మూర్ పట్టణ కేంద్రంలో   ఈరోజు ఆర్మూర్ meo ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఈఓ రాజ గంగారాంకు వినతి పత్రం ఇవ్వడం ...

బాల్కొండ మండల్ చిట్టాపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆగడాలు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 13. చిట్టాపూర్ గ్రామానికి చెందిన చెంచుల నక్క సంజీవ్ నీ గ్రామ అభివృద్ధి కమిటీ కి చెందిన కొందరు నియంతలు సంజీవ్ ఇంటి బాత్రూం ...

కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య ఆందోళనకారులను శిక్షించాలి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్

నిజామాబాదు ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులపై జరిగిన ...

బాల్కొండ తహసీల్దార్ కార్యాలయం ముందు సిబ్బంది నిరసన

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12.  ఇటీవల  వికారాబాద్ జిల్లా లో కలెక్టర్, ప్రతిక్ జైన్ పై అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్ మరియు రెవిన్యూ సిబ్బందిపై సోమవారం వికారాబాద్ ...

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12 . భారతరత్న, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను నవంబరు 11 న బాల్కొండ మైనార్టీ ...

ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని PDSU విద్యార్థుల ర్యాలీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12. డిచ్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు ...

సియాసత్ సీనియర్ జర్నలిస్టుకు రాష్ట్రస్థాయి అవార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ కామారెడ్డి నిజామాబాద్ సియాసత్ ఉర్దూదినపత్రిక బ్యూరో మహమ్మద్ జావిద్ అలీ హైదరాబాదులో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ జన్మదినం ...

నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన ఇంచార్జ్ పోలీస్ కమీషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 11. నేడు పోలీస్ కార్యాలయంలో కమీషనరేటు పరిధిలోని నేరాల నియంత్రణ కొరకు సంబంధిత ఎ.సి.పిలు, సి.ఐలు, ఎస్.హెచ్.ఓలు మరియు ఎస్.ఐలతో ” సమీక్ష సమావేశం ...

error: Content is protected !!