MOHAMMAD ABDUL MUQEEM

బీర్పూర్ గ్రామంలో ఎక్స్ జడ్పిటిసి ఆర్థిక సాయం అందజేత

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బీర్కూర్ గ్రామంలో ఓ ముస్లిం సోదరుడి   ఫయాజ్  కుమార్తె  యొక్క  ఒళ్ళు ప్రమాదవశత్తు కాలడం వలన ఎక్స్  జడ్పీటీసీ సతీష్  5000 ...

కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉచిత మార్షల్ ఆర్ట్స్ శిక్షణ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. కామారెడ్డి జిల్లా లో విద్యార్థినుల తల్లిదండ్రులు  కొరడం తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  మరియు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ...

పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ల చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం బీర్కూర్ గ్రామం 12 డబుల్ బెడ్ రూం ఇళ్ళకు మంజూరు అయిన 18 లక్షలు మరియు ...

హార్ట్ సర్జరీ కోసం 2.50 లక్షల ఎల్ఓసి అందజేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన కే.సౌందర్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధ పడుతున్నది.చికిత్స చేయించుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా ఎమ్మెల్యే ...

భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాల ఆవిష్కరణ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. ఈరోజు ముదకపల్లి గిరిజన హాస్టల్ విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకుడు మాజీ కౌన్సిలర్ ...

TG TET 2024 II Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు మరో అప్డేట్… వెబ్‌సైట్‌లో ‘ఎడిట్ ఆప్షన్’ వచ్చేసింది..!

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 17. తెలంగాణ టెట్ -2 దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు… ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ ...

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి టి.ఎస్.పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 16. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యా సంస్థల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపంతో ...

బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..బిచ్కుంద మండలంలోని గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే ...

ఇంటింటి ప్రచారం నిర్వహించిన కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బిలోలి తాలూకా సావళి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ...

సేవా సంగ్ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమం

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 15. నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం లో నెహ్రూ యువ కేంద్రం మరియు సేవా సంగ్ ఫ్రెండ్స్ ...

error: Content is protected !!