MOHAMMAD ABDUL MUQEEM

ఏసీబీకి చిక్కిన పోలీస్ కానిస్టేబుల్

కామారెడ్డి జై భారత్ మే :23 కామారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ కానిస్టేబుల్ సంజీవ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ ...

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్  

నిజామాబాద్ జై భారత్ మే: 23  నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ బాధ్యతలు తీసుకున్న చింతల దశరథం శుక్రవారం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ...

ఎస్బీ ఏసిపి బదిలీ..

నిజామాబాద్ జై భారత్ మే:23  నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసిపి గా పనిచేస్తున్న శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఆయన ఇటీవలే అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొంది స్పెషల్ బ్రాంచ్ ఏసిపి ...

వర్షం కారణంగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం – మాధవనగర్ బ్రిడ్జి వద్ద భారీ జామ్

నిజామాబాద్ జై భారత్ మే:23 (షేక్ గౌస్) గత రెండు రోజులుగా పట్టణంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ట్రాఫిక్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా శుక్రవారం మాధవనగర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు ...

మున్సిపల్ వాహనం బోల్తా తృటిలో తప్పిన పెను ప్రమాదం వర్ని చౌరస్తా నుండి ఇంద్రపూర్ రోడ్డు దుస్థితి

పట్టించుకోని అధికారులు ప్రజాప్రతినిధులు నిజామాబాద్ జై భారత్ మే :23 వర్ని చౌరస్తా నుండి ఇంద్రాపూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా ఉందని ప్రజా ప్రతినిధులు ఎందరు మారిన రోడ్డు తలరాత మాత్రం మారడం ...

నిజామాబాద్ కలూరు చెరువులో ‘వుమెన్ ఫర్ ట్రీస్’ కార్యక్రమానికి శ్రీకారం.

నిజామాబాద్ జై భారత్ మే:23 నగర పర్యావరణ పరిరక్షణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు “వుమెన్ ఫర్ ట్రీస్” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...

వెల్మల్-ఆలూరు రోడ్ ను ఇలాగే. వదిలేస్తారా ?

నందిపేట్ జై భారత్ మే:23, ( షేక్ గౌస్) నందిపేట మండలంలోని వెల్మల్ నుంచి ఆలూరు వెళ్లే ప్రధాన రహదారి గతేడాది వర్షాల్లో ధ్వంసమైంది. అధికారులు అప్పట్లో తాత్కాలికంగా మట్టి, మొరం వేసి ...

నిజామాబాద్ నగరంలో స్టేడియం నిర్మాణం ఓ కలనేనా? నిరీక్షణే దిక్కా?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన క్రీడాకారులు ఉన్నా… పట్టణానికి మాత్రం సరైన వేదికలు లేవు! పరిమిత మైదానాలు, పాతబడ్డ వసతులు – ప్రొఫెషనల్ ...

ఆవులకు మత్తు మందు ఇంజక్షన్ లు ఇచ్చి దొంగిలించే ముఠా గుట్టు రట్టు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 6 గురిని పట్టుకుని దెగ్లూర్ పోలీస్ వారికీ అప్పగించిన CCS సిబ్బంది : పోలీస్ కమీషనర్ వెల్లడి నిజామాబాదు పోలీస్ కమీషనర్  ...

నగర పలు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :22 (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా కేంద్రం లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జోన్-4 పరిధిలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గురువారం ...