
MOHAMMAD ABDUL MUQEEM
బాల్కొండ మండల కేంద్రంలో DSP మండల కమిటీ ఆధ్వర్యంలో వన్నెల్ బీ x రోడ్ వద్ద ధర్మ సమాజ్ పార్టీ – ధర్నా నిర్వహించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 29. బాల్కొండ మండల అధ్యక్షులు నిశాంత్ మహారాజ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద, మధ్యతరగతి వర్గాలైన BC,SC,ST & ...
డ్రైనేజీలో పడి చిన్నారి మృతి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28. నాలుగేళ్ల చిన్నారి మట్ట ధనశ్రీ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఏడు ఫీట్ల లోతుగా ఉన్నా డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఆర్మూర్ పట్టణం 35వ ...
రోడ్డు పై అక్రమ కట్టడాలు కాలనీవాసులకు ఇబ్బందులు
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28. మెదక్ జిల్లా చేగుంట లో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ జి ఓ కాలనీవాసులకు ఉన్న రోడ్డును దౌర్జన్యంగా కబ్జా చేసి ...
హైదరాబాద్ ప్రజాభవన్ లో క్రిస్మస్ వేడుకల నిర్వహణ సమావేశం.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ హైదరాబాద్ . రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల నిర్వహణపై ప్రజాభవన్ లో సెలబ్రేషన్ కమిటీ సభ్యులు, మరియు అధికారులతో సమీక్షించడం జరిగినది. ...
బాన్సువాడలో న్యాయవాదుల విధుల బహిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 27. సోమవారం నిజామాబాద్ నగరంలో న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం బాన్సువాడ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదిపై జరిగిన దాడి హేయమైన ...
ప్రతి మనిషికి రక్షణ కవచం రాజ్యాంగం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. దేశంలోని ప్రతి మనిషికి రక్షణ కవచముల రాజ్యాంగం పనిచేస్తుందని అంబేడ్కర్ సంఘాల నాయకులు అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ...
నిజామాబాద్ కమిషనరేట్ లో భారత రాజ్యాంగ ప్రవేశిక కార్యక్రమం నిర్వహించిన అదనపు పోలీస్ కమీషనర్ లు
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. 75వ భారత రాజ్యాంగ ప్రవేశిక సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్. ...
బాన్స్వాడ తెలంగాణ మోడల్ స్కూల్ లో ఘనంగా భారత రాజ్యాంగ కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 26. బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ లో నెహ్రూ యువ కేంద్రం,సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మేరా ...
బాపూజీ వచనాలయంలో ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేసిన కోనేరు సాయికుమార్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ని బాపూజీ వచనాలయంలో వచ్చే నెల జరగనున్న ఎన్నికల నేపథ్యంలో కోనేరు సాయికుమార్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం ...
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్.
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 25. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ...