MOHAMMAD ABDUL MUQEEM

రంజాన్ మాసం ప్రారంభం – భక్తి శ్రద్ధలతో మొదటి రోజా పూర్తి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 2. పవిత్ర రంజాన్ మాసం భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. శనివారం సాయంత్రం చంద్ర దర్శనంతో మత పెద్దలు రంజాన్ ప్రారంభాన్ని ప్రకటించారు.శనివారం రాత్రి ...

డోంకేశ్వర్‌ – కెనరా బ్యాంక్ శాఖ‌లో నిభందనల ఉల్లంఘన

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్ 1. (షేక్ గౌస్) లంచ్‌ బ్రేక్ అంటూ తలుపులు మూసివేత  గతంలో ఇలాగే ఫిర్యాదులు – మారని పరిస్థితి  గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్‌ ...

పన్నులు చెల్లించకుంటే చర్యలు తప్పవు – మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక  ఫిబ్రవరి 28. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పన్ను బకాయిలున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు వెంటనే బకాయిలను చెల్లించాలని, లేని యెడల కఠిన ...

ఆరోగ్య, విద్యా రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్.    

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 28. (షేఖ్ గౌస్) అకస్మిక తనిఖీలతో మండల అధికారులలో వణుకు. మాక్లూర్ పీహెచ్‌సీ, గురుకుల పాఠశాల తనిఖీ. నిజామాబాద్ జిల్లాలో ,విద్యా , ...

అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

నిజామాబాద్ ప్రతినిధి. జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 27.(షేక్ గౌస్) శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు ప్రధాన శివాలయాల్లో విశేష పూజలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ...

రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక దృష్టి పెట్టాలి :కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25. రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం ...

స్లాబ్ మెట్ల పై నుంచి పడి యువకుడు మృతి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి.25 నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కే ద్రం లోని రాజ్ నగర్ దుబ్బా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో స్లాబ్ ...

పట్టభద్రులు నరేందర్ రెడ్డిని గెలిపించాలి: వినయ్ రెడ్డి

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్)  కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో ఏం ఎల్ సి గా పట్టభద్రులు గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ...

నిరుద్యోగులు పక్షాన నిలబడతా… పట్టభద్రుల  ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్..

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెట్పల్లి ...

వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

 నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 25.(షేక్ గౌస్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్మల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రాడ్యూట్ అభ్యర్థిలను కలిసి ప్రచారం నిర్వహించారు. ...

error: Content is protected !!