
MOHAMMAD ABDUL MUQEEM
మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ -నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 మహోన్నత దార్శనికుడు రాజీవ్ గాంధీ అని నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ అన్నారు.రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ...
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 21 ( షేక్ గౌస్) నిజామాబాద్, ప్రతినిధి: మాక్లూర్ మండలంలోని గొత్తుముకుల గ్రామ పంచాయతీ కార్యదర్శి కట్కం గంగమోహన్ను రూ.18,000 లంచం తీసుకుంటున్న ...
దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజీవ్ గాంధీ -బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 21 భారత రత్నా రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఆ మహనీయుడి చిత్రపటానికి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పూలమాల ...
ఎక్సైజ్ పోలీసుల నిర్వాకం.. అమాయకుడిని తప్పుడు కేసులో ఇరికించే యత్నం.. విచారణలో వెలువడిన తెర వెనుక సత్యం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 21 నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ పోలీసులు ఓ వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించేందుకు యత్నించారు. చివరికి సదరు వ్యక్తి గట్టిగా నిలదీయడంతో ...
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025: రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం – హైకోర్టు న్యాయవాది రఘునాథ్
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ( షేక్ గౌస్) వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ పేర్కొన్నారు. నిజామాబాద్లో జాయింట్ ...
కోర్టులో ఉద్యోగం పేరిట ఘరానా మోసం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ●నకిలీ ఆర్డర్ కాపీతో బురిడీ కొట్టించిన వైనం ●న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఉద్యోగం ...
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 మంది ...
కాంగ్రెస్ గిరిజనుల పార్టీ రూరల్ ఎమ్మెల్యే చొరవతో తండాలో 60 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ధర్పల్లి మండలంలోని మొండి చింతల తండా లో నూతనంగా నిర్మించిన జగదంబా మాతా ఆలయ ప్రారంభోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ...
ప్రజావాణికి 104 ఫిర్యాదులు.
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ ...
ఘనంగా తిరంగా.. మదినిండా దేశభక్తి నిండుగా
నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి..భారత్ మాతాకీ జై.. నినాదాలు మార్మోగాయి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ ...