
MOHAMMAD ABDUL MUQEEM
ఆవులకు మత్తు మందు ఇంజక్షన్ లు ఇచ్చి దొంగిలించే ముఠా గుట్టు రట్టు
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 6 గురిని పట్టుకుని దెగ్లూర్ పోలీస్ వారికీ అప్పగించిన CCS సిబ్బంది : పోలీస్ కమీషనర్ వెల్లడి నిజామాబాదు పోలీస్ కమీషనర్ ...
నగర పలు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ తనిఖీలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :22 (షేక్ గౌస్) నిజామాబాద్ జిల్లా కేంద్రం లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జోన్-4 పరిధిలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గురువారం ...
బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీపై జీవన్ రెడ్డి ధ్వజం.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే :22 ( షేక్ గౌస్) బుల్డోజర్ డ్రైవర్ పోస్టుల భర్తీకి వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ...
గిడ్డంగులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 ( షేక్ గౌస్) వర్షాల నేపథ్యంలో బియ్యం నిల్వలను వేగంగా తరలించాలని ఆదేశాలు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాల కారణంగా బియ్యం, ధాన్యం నిల్వల ...
కార్లకు అతికించిన బ్లాక్ ఫిల్మ్లను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు – నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 నిజామాబాద్ నగరంలోని కోర్టు చౌక్ వద్ద గురువారం ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్లాక్ ఫిల్మ్ల తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ...
పోలీస్ శాఖ ఆద్వర్యంలో భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి వేడుకల నిర్వహణ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్, ఆదేశానుసారంగా ఈరోజు నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్ ) ...
మే 21 నుంచి 28 వరకు ప్రత్యేక టీకా శిబిరాలు డ్రాప్ అవుట్ పిల్లలకు క్యాచప్ క్యాంపెయిన్ – డీఎంహెచ్ఓ డా. రాజశ్రీ
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 మే 21: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మే 21 నుంచి 28వ తేదీ వరకు “క్యాచప్ క్యాంపెయిన్” పేరుతో వ్యాధి ...
ఎన్నికల అనంతరం తహసీల్దార్లకు పోస్టింగ్లు నిజామాబాద్ చేరిన వి. గంగాధర్కు ఘన సన్మానం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్) లోక్సభ ఎన్నికల కోడ్ లో భాగంగా నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు తాత్కాలికంగా బదిలీ అయిన నిజామాబాద్ జిల్లాకు ...
నందిపేటలో హత్యాయత్నం…గాయాలతో కుప్పకూలిన బాధితుడు.
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:21 ( షేక్ గౌస్) నందిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న బస్ డిపో ఆవరణలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఓ ...
ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ పోరాటం
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే : 21 ఆర్మూర్: TNGO’s Armoor | ఉద్యోగుల పక్షాన టీఎన్జీవోస్ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ ...