
MOHAMMAD ABDUL MUQEEM
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముస్తాబైన పరేడ్ గ్రౌండ్
నిజామాబాద్ జై భారత్ జూన్:1 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను అన్ని విధాలుగా ముస్తాబు చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ...
వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు – జెఏసీ హెచ్చరిక
నిజామాబాద్ జై భారత్ జూన్:1(షేక్ గౌస్) ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల భాగంగా వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆదివారం నాడు ...
నందిపేటకు జాతీయ గౌరవం
ఒడిశా సీఎం చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్న ఏపీఎం మాణిక్యం నందిపేట్ జై భారత్ జూన్:1(షేక్ గౌస్) దేశంలోని ప్రతి కుటుంబ తలసరి ఆదాయాన్ని పెంచే ఉద్దేశ్యం తో కేంద్ర, రాష్ట్ర ...
పశువుల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్
బోధన్ జై భారత్ మే:31 నేడు బోధన్ డివిజన్ పరిధిలోని సాఠాపూర్ మరియు బోర్గామ్ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ...
పొగాకు నియంత్రణే ఆరోగ్య భారతం – అవగాహన ర్యాలీ & సదస్సు
నిజామాబాద్ జై భారత్ మే:31 (షేక్ గౌస్ )ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) సందర్భంగా శనివారం నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో జిల్లా వైద్య ...
వక్ఫ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపు నిజామాబాద్ లో ముస్లింల నిరసన సభ
నిజామాబాద్ జై భారత్ మే:31 వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్లో నిర్వహించిన నిరసన సభలో AIMIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ...
SSC పరీక్ష సందర్భంగా సెక్షన్ 163 BNSS అమలు– పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ జై భారత్ మే:30 సెకండరి స్కూల్ సర్టిఫికెట్ అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్ష జూన్ – 2025 నిర్వహణ కోసం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తేది : 3-06-2025 నుండి తేది ...
రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
ధాన్యం బస్తాల దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియల పరిశీలన నిజామాబాద్ జై భారత్ మే:29 నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల అర్సపల్లి, ఖానాపూర్, సారంగాపూర్ ప్రాంతాలలోని రైస్ మిల్లులను కలెక్టర్ రాజీవ్ గాంధీ ...
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి -డీఈవో ఆశోక్
నిజామాబాద్ జై భారత్ మే :29 స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల కోటగల్లి లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదన శిబిరానికి ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా విద్యాశాఖ ...
రాష్ట్ర డిజిపి ని కలిసిన నిజామాబాద్ పోలీస్ కమీషనర్.
కామారెడ్డి జై భారత్ మే:29 కామారెడ్డి జిల్లాలోని పోలీస్ కార్యాలయాన్ని గురువారం డీజీపీ డా.జితేందర్ ఐపీఎస్ సందర్శించిన సందర్భంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఐపిఎస్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు.